పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
Posted 2026-06-21 18:17:01
0
153
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ హామీలు, నల్లధనం నీటి వివాదాలు, రైతుల ఆదాయం, పెంపు వంటి అంశాలు ప్రస్తావించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజలు సమాధానాలు కోరుతున్నారని, ప్రజాస్వామ్యంలో జవాబు దారితనం కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Apurba Roy IAS: Driving Tripura's Development Vision
A dedicated 2006-batch Tripura cadre IAS officer whose administrative leadership in planning,...
ED Attaches Assets in GHADC Fund Misappropriation Case
The Enforcement Directorate (ED) has intensified its financial investigation into the Garo Hills...
ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
నేడు ఢిల్లీలో కేంద్ర...
దావోస్స్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన వసంత కృష్ణ ప్రసాద్
దావోస్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి ఉదయం ఉండవల్లికి...
బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజిగిరి:బోయిన్ పల్లి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి...