The News Darbar!
As the Voice of Bharat, Bharat Aawaz Relies on Each of You to bring the Stories that Matter Most to Our People & Nation.
In this Darbar, we'll Collectively Chart Our Course for the Day, Discuss the Key Narratives we Need to Focus on, Understand the Profound Impact of Each Story, and Critically, Hear Your Invaluable Insights from the Field. Your Perspectives are the Bedrock of Our Coverage, Ensuring we Truly Reflect the Pulse of India.
Let's Make Everyday's Reporting Impactful and Insightful.
Further, Every Day we Keep Posting all Our Insights, Task Assignments, Focus Areas and the Status of that also in the Group.
We also Discuss and Listen From Every One of you For a Greater and Wider Contribution to Cover Stories From the Dark, Truths that are Un Known.
Keep Checking the Groups For all Insights and Updates on Daily Basis!
As the Voice of Bharat, Bharat Aawaz Relies on Each of You to bring the Stories that Matter Most to Our People & Nation.
In this Darbar, we'll Collectively Chart Our Course for the Day, Discuss the Key Narratives we Need to Focus on, Understand the Profound Impact of Each Story, and Critically, Hear Your Invaluable Insights from the Field. Your Perspectives are the Bedrock of Our Coverage, Ensuring we Truly Reflect the Pulse of India.
Let's Make Everyday's Reporting Impactful and Insightful.
Further, Every Day we Keep Posting all Our Insights, Task Assignments, Focus Areas and the Status of that also in the Group.
We also Discuss and Listen From Every One of you For a Greater and Wider Contribution to Cover Stories From the Dark, Truths that are Un Known.
Keep Checking the Groups For all Insights and Updates on Daily Basis!
-
Public Group
-
43 Posts
-
5 Photos
-
0 Videos
-
1 Reviews 5.0
-
Bharat Aawaz
Recent Updates
-
ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం: డ్రైవర్ నిర్లక్ష్యనికి 14నెలల పసికందు బలి🎤కుమురంభీమ్ ఆసిఫాబాద్: భారత్ అవాజ్ న్యూస్ జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ లో నిన్న మే 13న జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ యొక్క అజాగ్రత్త నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా 14 నెలల పసికందు తరుణ్ ప్రాణాలు కోల్పోయడు.చింతలమనేపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన భీంరావు గీత దంపతుల కుమారుడు తన నాయనమ్మ మనవడు తరుణ్ ని ఎత్తుకొని కాగజ్ నగర్ బస్సు ఎక్కడానికి వచ్చింది బస్ ఎక్కుతు ఉండగా...0 Comments 0 Shares 187 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పరిమహబూబాబాద్,మే 8: ములుగు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎన్నుకోవడం యువతకు గొప్ప అవకాశంగా నిలిచింది. ఇందులో భాగంగా కొత్తగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువ నాయకుడు చొప్పరి కుమార్ నియమితులవడం ఆనందకర విషయం. తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించడం ఆయనపై పార్టీ నాయకత్వానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. చిన్న వయస్సు...0 Comments 1 Shares 37 Views 0 Reviews
-
గ్యాస్ కొరతపై జాతీయ రహదారిపై బైఠాయింపుమహబూబాబాద్, మే 3:: నర్సింహులపేట మండలంలో గ్యాస్ కొరకు బుక్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ రాక పోవడంతో..... ఆదివారం గ్యాస్ లారీ వస్తుందని సమాచారం తెలుసుకున్న వినియోగదారులు ఎదురు చూస్తూ అర్ధరాత్రి నుంచే తమ ఖాళీ సిలెండర్లతో గోదాం ముందర నిద్రించారు. తెల్లవారే వరకు లారీ రాకపోవడం, సంబంధించిన నిర్వాహకులు కూడా ఎవరూ లేక పోవడంతో.. సమాధానం చెప్పేవారు ఎవరూ లేరని వినియోగదారులు విసుగు చెంది ఆగ్రహంతో...0 Comments 1 Shares 56 Views 0 Reviews
-
ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు, జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50, గిరిజన కార్పొరేషన్ 8, మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం ( 209 ) కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా...0 Comments 1 Shares 70 Views 0 Reviews
-
ఏజెన్సీలో వెలుగులు చిమ్మిన గంగారం కేజీబీవీ విద్యార్థిని సువిష్ణమహబూబాబాద్, ఏప్రిల్ 29: వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలంలో, కేజీబీవీ (KGBV) పాఠశాల విద్యార్థిని ఆలూరి సువిష్ణ విద్యా రంగంలో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు.పదవ తరగతి వార్షిక పరీక్షల్లో సువైష్ణ 600 మార్కులకు గాను 560 మార్కులు సాధించి, మండలంలోనే టాపర్గా నిలిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మండల విద్యాధికారి (MEO) మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఏజెన్సీ...0 Comments 1 Shares 66 Views 0 Reviews
-
నూతన ITDA PO గా లెనిన్ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం0 Comments 1 Shares 64 Views 0 Reviews
-
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడచందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో అంగన్వాడి సెంటర్ 5 నందు 18 ఏప్రిల్ 2026 శనివారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ( సిడిపిఓ)లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/ ఏప్రిల్ 2026 నుండి23 ఏప్రిల్ /2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల...0 Comments 1 Shares 162 Views 0 Reviews
-
నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమంనీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ లోవరాజు నందిగామ, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర" (SASA) ప్రతినెల 3వ శనివారం కార్యక్రమములో ఏప్రిల్ నెలకు సంబంధించి "జలధార జలహారతి" కార్యక్రమమును మునిసిపల్ కమిషనర్ జి.లోవరాజు గారు నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయములో మరియు జయ...0 Comments 1 Shares 130 Views 0 Reviews
-
బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం రూ. 16 కోట్లకు చేరికచిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది సుమారు 12.19 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది 16.30 కోట్ల రూపాయలకు చేరింది. లక్ష కుంకుమార్చన, సేవకార్యక్రమాలు, వేద ఆశీర్వాదం, లఘు దర్శనం, పెద్ద భోగం, హుండీ ఆదాయం, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులు, దాతలు, అధికార పార్టీ నాయకులు, ఆలయ...0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTFమహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్కు గురైన కుంజ శ్రీనివాస్ (SGT, ఆదిలక్ష్మిపురం, కొత్తగూడ మండలం)ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కొత్తగూడ, గంగారం మండల కమిటీ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు ₹27,850/- (ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) సహాయాన్ని జిల్లా...0 Comments 1 Shares 89 Views 0 Reviews
-
ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టుn నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు n గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం n ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్.. nవన ప్రేమి డాక్టర్ పుల్సమ్ సాంబయ్య మహబూబాబాద్/కొత్తగూడ,11 ఏప్రిల్ (భారత్ ఆవాజ్): అడవులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసి గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్పపువ్వు. దట్టమైన అడవుల్లో మండుటెండలను...0 Comments 1 Shares 86 Views 0 Reviews
-
ప్రజా పాలన... ప్రగతి ప్రణాళికMAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో...0 Comments 1 Shares 88 Views 0 Reviews
-
ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ'ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన 'ఎన్టీఆర్ వైద్య సేవ' పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) తమ సమ్మెను విరమించుకుంది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లు...0 Comments 0 Shares 162 Views 0 Reviews
-
ప్రజా కలలను బ్రతికించుకుందాం------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల కొత్తగూడలో సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ స్థానిక కామ్రేడ్ పాలడు కృష్ణ స్మారక భవనంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా 7వ మహసభలో ఆయన ముఖ్యఅధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఆర్థిక రాజకీయ సాంఘిక జీవన విధానాల ప్రతిబింబమే సాంస్కృతికి పునాదని, ఆ సమాజం యొక్క ఆర్థిక సామాజిక వ్యవస్థ సమాజం పై ప్రభావం...0 Comments 1 Shares 140 Views 0 Reviews
-
పారాక్వాట్ గడ్డిమందు నిషేధంతెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం తెలియజేయబడుచున్నది.ఈ నిషేధం 31 మార్చి 2026 నుండి అమల్లోకి వచ్చినది.పారాక్వాట్ అధిక విషతత్వం కలిగిన రసాయనం కావున ఈ నిర్ణయం తీసుకోబడినది.రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టబడినవి. నిషేధ కాలంలో విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడినది.డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు...0 Comments 1 Shares 119 Views 0 Reviews
-
పుంగనూరు:పుంగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదంపుంగనూరు మండలం భీమకానిపల్లి సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చందగా. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు పట్రపల్లికి చెందిన సుబ్బన్నగా గుర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 234 Views 0 Reviews
-
రాజేంద్రనగర్ హనుమాన్ నగర్ బస్తీ వాసులకు అండగా ఉంటాం శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి.రాజేంద్రనగర్ హనుమాన్ నగర్ బస్తీ వాసులకు అండగా ఉంటాం శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి.0 Comments 0 Shares 360 Views 0 Reviews
-
పుంగనూరు: పుంగనూరు నగిరిలో జాతరకు సిద్ధమైన ప్యాలెస్పుంగనూరు పట్టణంలో మంగళ, బుధవారాలలో ప్రారంభమయ్యే సుగుటూరు గంగమ్మ జాతరకు జమీందారులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్యాలెస్, ఆలయ ఆవరణం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 250 Views 0 Reviews
More Stories
Join the group to join the chatbox
Bharat Aawaz | BMA
https://ba.bharataawaz.com