The News Darbar!
As the Voice of Bharat, Bharat Aawaz Relies on Each of You to bring the Stories that Matter Most to Our People & Nation.
In this Darbar, we'll Collectively Chart Our Course for the Day, Discuss the Key Narratives we Need to Focus on, Understand the Profound Impact of Each Story, and Critically, Hear Your Invaluable Insights from the Field. Your Perspectives are the Bedrock of Our Coverage, Ensuring we Truly Reflect the Pulse of India.
Let's Make Everyday's Reporting Impactful and Insightful.
Further, Every Day we Keep Posting all Our Insights, Task Assignments, Focus Areas and the Status of that also in the Group.
We also Discuss and Listen From Every One of you For a Greater and Wider Contribution to Cover Stories From the Dark, Truths that are Un Known.
Keep Checking the Groups For all Insights and Updates on Daily Basis!
As the Voice of Bharat, Bharat Aawaz Relies on Each of You to bring the Stories that Matter Most to Our People & Nation.
In this Darbar, we'll Collectively Chart Our Course for the Day, Discuss the Key Narratives we Need to Focus on, Understand the Profound Impact of Each Story, and Critically, Hear Your Invaluable Insights from the Field. Your Perspectives are the Bedrock of Our Coverage, Ensuring we Truly Reflect the Pulse of India.
Let's Make Everyday's Reporting Impactful and Insightful.
Further, Every Day we Keep Posting all Our Insights, Task Assignments, Focus Areas and the Status of that also in the Group.
We also Discuss and Listen From Every One of you For a Greater and Wider Contribution to Cover Stories From the Dark, Truths that are Un Known.
Keep Checking the Groups For all Insights and Updates on Daily Basis!
-
Public Group
-
77 Posts
-
5 Photos
-
0 Videos
-
1 Reviews 5.0
-
Bharat Aawaz
Recent Updates
-
నీట్ పేపర్ లీకేజీపై PDSU ఆగ్రహం విద్యాశాఖ మంత్రి రాజీనామాకు, విద్యాసంస్థల బంద్కు డిమాండ్🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్, జూలై 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై Progressive Democratic Students Union (PDSU) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ లక్షలాది మంది...0 Comments 0 Shares 32 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుందిసమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి... కటికి చీకటి ఓ..పక్క..!! పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క...!!! ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది... క్షణం...! క్షణం...!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత...0 Comments 1 Shares 12 Views 0 Reviews
-
MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలిమహబూబాబాద్ : బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం ఇవ్వడంపై ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి రైతులు ఆదివాసీ యువతీ యువకులు నిరుద్యోగులు విద్యార్థులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా గిరిజనేతరుల వలసలు పెరిగి ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు...0 Comments 1 Shares 11 Views 0 Reviews
-
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలికేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్...0 Comments 1 Shares 35 Views 0 Reviews
-
పవన్కల్యాణ్ అభిమాని నిరంజన్ మృతివరంగల్ జిల్లా: హనుమకొండలోని హనుమాన్నగర్లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరంజన్ నటుడు పవన్కల్యాణ్కు అభిమాని. బాలుడి దుస్థితి తెలుసుకొన్న పవన్కల్యాణ్ ఇటీవల నిరంజన్ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు0 Comments 1 Shares 28 Views 0 Reviews
-
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు....0 Comments 1 Shares 28 Views 0 Reviews
-
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలిగూడూరు జెడ్పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం - షీ టీం ఎస్ఐ కుమారి సునంద గారు, గూడూరు పోలీస్ స్టేషన్ SHO గిరిధర్ రెడ్డి గారితో సంయుక్తంగా విద్యార్థినులకు సైబర్ భద్రత, భరోసా సేవలు, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన మహబూబాబాద్ ::గూడూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, గూడూరులో బాలికల భద్రతపై...0 Comments 1 Shares 29 Views 0 Reviews
-
రైస్ మిల్లర్లకు నోటీసులు జారీమహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం 'మిషన్ K-100' కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాలలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి రావలిసిన మొత్తం సుమారు 90 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రబీ...0 Comments 1 Shares 26 Views 0 Reviews
-
జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతిమహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...0 Comments 1 Shares 26 Views 0 Reviews
-
జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతిమహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...0 Comments 1 Shares 26 Views 0 Reviews
-
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలుఅమ్మలేని లోకం.. అనాథలైన పిల్లలు Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు.... కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు...కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్...0 Comments 1 Shares 22 Views 0 Reviews
-
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలుఅమ్మలేని లోకం.. అనాథలైన పిల్లలు Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు.... కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు...కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్...0 Comments 1 Shares 22 Views 0 Reviews
-
SI's charity for children who lost their mother!MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due to illness. With Manemma's death, her three children became orphans. The construction of the Indiramma house that the government had given them remained half-built. The mother who protected them like a baby and lacked a shelter, local SI Raj Kumar showed his generosity by providing financial...0 Comments 1 Shares 24 Views 0 Reviews
-
చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన (17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బుధవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చందన అమీనాబాద్లోని మోడల్ కాలేజీలో చదువుతోంది. వివరాల్లోకి వెళ్తే...మృతురాలి తండ్రి రాజేందర్, తల్లి దేవేంద్ర బతుకుదెరువు కోసం హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ...0 Comments 1 Shares 31 Views 0 Reviews
-
గ్రామీణ జర్నలిస్టులకు అండగా TUWJ(IJU)గంగారంలో భారీగా సభ్యత్వ నమోదు ...0 Comments 1 Shares 31 Views 0 Reviews
-
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలిటీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...0 Comments 1 Shares 32 Views 0 Reviews
-
Telangana Civil Supplies Department Launches 'MISSION K-100'HYDERABAD, July 1, 2026 — To ensure seamless procurement operations for the upcoming Kharif 2026-27 season, the Telangana State Civil Supplies Department launched "MISSION K-100" today. Marking the beginning of this time-bound action plan, Commissioner of Civil Supplies Sri M Stephen Raveendra, IPS, chaired a high-level strategic coordination meeting with Food Corporation of India (FCI)...0 Comments 1 Shares 33 Views 0 Reviews
-
అక్రిడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 22 వరకు పొడగించిన ప్రభుత్వంMAHABUBABAD: తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపునకు సంబంధించి ఇటీవల హైకోర్టు మరియు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ గడువు పొడిగింపు వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు తాత్కాలిక ఉపశమనం లభించడమే కాకుండా, అధికారిక కార్యక్రమాలకు హాజరవడానికి, ఆర్టీసీ (TGSRTC) బస్ పాస్ సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించుకోవడానికి వీలు కలిగింది.0 Comments 1 Shares 32 Views 0 Reviews
More Stories
Join the group to join the chatbox
Bharat Aawaz | BMA
https://ba.bharataawaz.com