గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలు

0
406

అమ్మలేని లోకం.. అనాథలైన  పిల్లలు 

​Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు   పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు.... కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు...​కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్ కుమార్  తమవంతు 5000 ఆర్థిక సాయం అందించారు.. కానీ, ఆ పిల్లల భవిష్యత్తు కోసం మనందరి చేయూత అవసరం.
​పదిమందిలో ఒక్కరి సాయం అన్నా.. ఆ పిల్లల ఆకలి తీరుస్తుంది. దయచేసి ఆదుకోండి.. ఆ అనాథల కన్నీళ్లు తుడవండి."

ఫోన్ పే నెంబర్
9010776290

Search
Categories
Read More
Andhra Pradesh
Chittoor: ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి శివాలయంలో వింత ఘటన వెలుగుచూసింది. శివలింగంపై నూనె పోస్తే పాలుగా మారుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను...
By Pagadala Venkateswar 2026-07-21 09:51:32 0 34
Gujarat
Four Workers Die Inhaling Toxic Fumes in Surat Septic Tank
Four sanitary workers tragically died in Surat, Gujarat, after inhaling toxic fumes while...
By Tejaswini Komanduru 2026-06-15 07:40:02 0 309
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు...
By Hari Krishna 2025-12-15 11:41:52 0 272
Andhra Pradesh
విలువలతో కూడిన విద్యలో విజయభారతి. ముందంజ: ఎమ్మెల్యే షాజహాన్ బాషా.
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యను అందించడంలో విజయభారతి పాఠశాల...
By Pagadala Venkateswar 2026-03-11 14:22:09 0 153
Andhra Pradesh
మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.
మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు...
By Pagadala Venkateswar 2026-04-23 03:31:39 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com