• శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, అరుణ, వెంకటమ్మ, లింగారెడ్డి, సాజిద్, మహేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...బాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ టీకా ఎంతో ముఖ్యమని...
    0 Comments 0 Shares 74 Views 0 Reviews
  • గ్యాస్ బ్లాక్ దందా బట్టబయలు.. 420 సిలిండర్లు స్వాధీనం.|
          హైదరాబాద్‌ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. డీసీపీ టాస్క్ ఫోర్స్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ స్థాయిలో అక్రమ గ్యాస్ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. పంజగుట్ట స్మశాన వాటిక ప్రాంతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను...
    0 Comments 0 Shares 79 Views 0 Reviews
  • బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!
    ఒంటి నిండా భారీ బంగారు ఆభరణాలతో జిగేల్‌మని మెరిసే గోల్డ్‌ మ్యాన్‌పై ఐటీ అధికారుల కన్ను పడింది. గోల్డ్ మ్యాన్‌గా పిలిచే సూర్యా భాయ్ ఎక్కడికెళ్లిన ఒంటి నిండా బంగారంతో కనువిందు చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఈ సూర్యా భాయ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాకు ఒంటి నిండా బంగారంతో కనిపించాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా అంత...
    0 Comments 0 Shares 120 Views 0 Reviews
  • పుంగనూరు నియోజకవర్గం లో టిడిపి ఆవిర్భావ వేడుకలు
    పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, 'జై తెలుగుదేశం, చంద్రబాబు వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • ఆహార కల్తీపై కొత్త వ్యవస్థకు సీఎం సంకేతం.|
    హైదరాబాద్: తెలంగాణలో ఆహార కల్తీ నియంత్రణ కోసం ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.  ఇప్పటికే మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ‘ఈగల్’, హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ‘హైడ్రా’ వ్యవస్థలను అమలు చేస్తున్న నేపథ్యంలో, ఇదే తరహాలో ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. సోమవారం...
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • పుంగనూరు: ఆలయంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు దొరకాడు
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎల్ఈడి బల్బులను దొంగిలించిన దృశ్యాలు ఆదివారం సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆలయంలో ఎల్ఈడి బల్బులు, పూజ సామాగ్రి చోరీకి గురవుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సీసీ కెమెరాల పరిశీలనలో దొంగతనం చేసిన వ్యక్తి దృశ్యాలు రికార్డు అయ్యాయి# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మరతానిఖీలు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు అధికలోడుతో ఉన్న ప్రైవేటు బస్సులు పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవర్లు నిర్వహిస్తున్న అధికారులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 976 బస్సులు తనిఖీ చేసినట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు చెక్పోస్టుల్లో...
    0 Comments 0 Shares 104 Views 0 Reviews
  • పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని చిన్న కొండా మరి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు నాగరాజా (45) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ నాగరాజాని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
    0 Comments 0 Shares 92 Views 0 Reviews
  • కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
    హైదరాబాద్‌: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎం సునీల్ ని కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న నీటి సరఫరా మరియు కాల్వల పనులపై సమీక్ష నిర్వహించారు. భీమ్‌రావ్ నగర్, ఎంఈఎస్ కాలనీ, ఇంద్రానగర్, లక్ష్మీనగర్, టెంపుల్ అల్వాల్, బండబస్తీ, ప్రశాంత్ నగర్, జానకి నగర్, న్యూ ఎంఈఎస్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంజూరైన పనుల పురోగతిపై ఆమె చర్చించారు. ఈ...
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష
    _ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కోలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేనేత కార్మికులు, చేనేత నాయకులు మరియు వైసీపీ నాయకులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని...
    0 Comments 0 Shares 124 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com