కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
హైదరాబాద్‌: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎం సునీల్ ని కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న నీటి సరఫరా మరియు కాల్వల పనులపై సమీక్ష నిర్వహించారు. భీమ్‌రావ్ నగర్, ఎంఈఎస్ కాలనీ, ఇంద్రానగర్, లక్ష్మీనగర్, టెంపుల్ అల్వాల్, బండబస్తీ, ప్రశాంత్ నగర్, జానకి నగర్, న్యూ ఎంఈఎస్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంజూరైన పనుల పురోగతిపై ఆమె చర్చించారు. ఈ...
0 Comments 0 Shares 79 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com