రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
148

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మరతానిఖీలు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు అధికలోడుతో ఉన్న ప్రైవేటు బస్సులు పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవర్లు నిర్వహిస్తున్న అధికారులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 976 బస్సులు తనిఖీ చేసినట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు చెక్పోస్టుల్లో కలిపి 16 పాయింట్లు తనిఖీలు సరైన పత్రాలు లేని 193 బస్సులపై కేసు నమోదు జరిమానాలు విధింపు ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి 

Search
Categories
Read More
Telangana
బాలీవుడ్ లో రికార్డు బ్రేక్...
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు...
By Yadamma Raju Gajapaga 2025-12-23 08:02:53 0 548
Maharashtra
साहित्य संमेलनात अनुवादकाला अध्यक्षपद देण्याची मागणी
अनुवादक मंच या संस्थेने राज्यात वाढत्या #अनुवाद साहित्याच्या लोकप्रियतेचा दाखला देत एक महत्त्वाची...
By Pooja Patil 2025-09-13 05:31:44 0 185
Telangana
తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు
RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను...
By Sunka Santhosh 2026-04-25 04:47:35 0 141
Health & Fitness
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే.. అతనితో మాట్టాడటమో, లేదా కాసేపు సమయం గడపడమో చేయాలి.....
By SivaNagendra Annapareddy 2025-12-24 06:42:13 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com