• ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
    _*తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కుర్ణి కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారి మహోన్నత వారసత్వాన్ని స్మరించుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు చేస్తున్న...
    0 Comments 0 Shares 187 Views 0 Reviews
  • ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.
    ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వరుసగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.గ్రామానికి చెందిన ఖాదర్ వలీ (72), అల్లావుద్దీన్ (69), మైద్దీన్ (62)లు కేవలం 16 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.మార్చి 18న అనారోగ్యంతో అల్లావుద్దీన్ మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక మరుసటి...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
    హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయి స్వతంత్ర సంస్థలుగా పనిచేయనున్నాయి. ఇప్పటివరకు పరిపాలనా పరంగా వేర్వేరు యూనిట్లుగా ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవహారాలు మాత్రం GHMC ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం CMC, MMC వంటి కార్పొరేషన్ల ఉద్యోగుల జీతాలు సహా అన్ని ఆర్థిక బాధ్యతలను GHMC నిర్వహిస్తోంది. అయితే ఈ...
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
  • మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో నిర్వహిస్తున్న “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రక్షిషణ మహాభియాన్ – 2026” శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ శిబిరం తొలి రోజు కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్...
    0 Comments 0 Shares 74 Views 0 Reviews
  • "ఏపీ పవన్ కళ్యాణ్ గారి బాటలో తమిళనాడు విజయ్ దళపతి అడుగులు"
    పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. 2019 ఏపీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ గారిని చూసి అలాగే చేయాలనుకుంటున్నారు నియోజకవర్గాల ఎంపిక విషయంలోనూ పవన్ బాటలో విజయ్ నడవబోతున్నారు @Reporter SIVAJI
    0 Comments 0 Shares 225 Views 0 Reviews
  • నిజామాబాద్: జిల్లాలో డ్రాంకెండ్రైవ్ కేసులు
    నిజామాబాద్ పోలీస్ కామిషనార్ పరిధిలో  వరలో 471 డ్రాంక్ అండ్ డైవ్ కేసులు నమొదైనట్లు పోలీస్ కమీషనర్ సాయి  చైతన్యతెలిప్యరు. వరందారిణీ కోర్ట్లోహజరుపరుచగా రూ.43.30 లక్షల జరిమానా విధించినాట్లు థెలిప్యారు.అలగే 38 మంధికి జైలుశిక్ష వధిస్తు న్యమూర్తి న్యాముర్తితిర్పుచెప్యా రాణి సిపి వివరించారు.
    0 Comments 0 Shares 98 Views 0 Reviews
  • నిజామాబాద్: జాతీయలోక్అధలత్ల్5,662 కేసుల పరిశ్కారం
    గథానెలరోజుల నుండి నిర్వాహిస్తునా జాతీయలోక్ అధలత్లోభాగంగా జిల్లా వ్యాప్తంగ వివిధా పోలీసు స్టెషాన్ లో నమొదైన రాజిపదానికి అవకాశమున్న, చలకలంగ పెండ్‌గ్లో ఉన్నా 5,662 కెసుల్లో ఈరువర్గాను రాజికుదుర్చాదంజరిగిందాని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య యా టెలిప్యారు.
    0 Comments 0 Shares 98 Views 0 Reviews
  • నిజామాబాద్ మున్సిపల్ బ్యాడ్జెట్ సమావేశంలోపలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
    నిజామాబాద్ మున్సిపల్ బ్యాడ్జెట్ సమావేశంలోపలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
    0 Comments 0 Shares 118 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 69 Views 0 Reviews
  • గొల్లపల్లి దాడితల్లి సిరిమాను చెట్టు కొట్టిన బేబినాయన
    గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ ఏప్రిల్ 26, 27, 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిమనోత్సవానికి చెట్టును ఎమ్మెల్యే బేబినాయన కొట్టారు. బొబ్బిలికి సమీపంలో ఉన్న మహారాణి తోట సమీపంలో చెట్టును ఉత్సవ కమిటీ సభ్యులు గుర్తించారు. చెట్టుకు ఆదివారం పూజలు చేసి కొట్టారు. పండగ ప్రశాంతగా, విజయవంతంగా చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ పిరిడి ఈశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు....
    0 Comments 0 Shares 106 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com