ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
_*తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కుర్ణి కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారి మహోన్నత వారసత్వాన్ని స్మరించుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు చేస్తున్న...
0 Comments 0 Shares 188 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com