ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

0
268

_*తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కుర్ణి కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారి మహోన్నత వారసత్వాన్ని స్మరించుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు చేస్తున్న ప్రగతిశీల కృషిని నాయకులు కొనియాడారు ఎ  మ్మిగనూరు శాసనసభ్యులు  డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు టీడీపీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలందరూ కలిసి టీడీపీ ప్రతిజ్ఞ చేశారు.

 నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కార్యకర్తలను (BSBG D2D, సభ్యత్వ నమోదు, STA D2D, పోలీసు కేసులు మరియు MyTDP App కార్యకలాపాల ఆధారంగా ఎంపికైన వారిని) సన్మానించి స్మరించుకున్నారు.  ఈ  సందర్భంగా ఎమ్మెల్యే బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు వీడియో కాల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్, మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, ప్యాక్స్ అధ్యక్షులు, నియోజకవర్గ గ్రామ & వార్డ్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_

Search
Categories
Read More
Kerala
Kerala Monsoon Update: Delayed Arrival and Weather Outlook
The Southwest Monsoon officially reached Kerala on June 4, 2026, marking a slight delay from the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:33:53 0 91
Andhra Pradesh
మండవ కుటుంబారావు మూడవ వర్ధంతి సందర్భంగా టిటిడి కి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభ సేవ
ప్రచురణార్థం:- 29-05-2026   *మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల...
By Rajini Kumari 2026-05-29 11:31:49 0 80
Andhra Pradesh
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
By Pagadala Venkateswar 2026-02-03 13:12:11 0 144
Andhra Pradesh
దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా
దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల...
By Chennaiah Kati 2026-06-22 05:56:07 0 61
Telangana
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ గా ఫ్లెక్సీ లు పెట్టిన యువ నేత కోలన్ జీవన్ రెడ్డి
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి వారికి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు...
By Ponnala Srinivasrao 2026-05-05 02:39:28 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com