0 Comments
0 Shares
91 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి: కలెక్టర్.మదనపల్లె జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం పుంగనూరు రోడ్డులోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తడి, పొడి, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేర్వేరుగా నిర్వహించడం తప్పనిసరి అని తెలిపారు. విద్యాసంస్థలు వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు...0 Comments 0 Shares 84 Views 0 Reviews
-
గ్రామీణ రోడ్లు–హైవే కలయికల్లో భద్రత కట్టుదిట్టం: కలెక్టర్.గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ప్రమాదాల పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో 18 బ్లాక్స్పాట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీస్,...0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
మరణించిన హోంగార్డుల కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ.అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో అకాల మరణం చెందిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు వారి సహచరులు అండగా నిలిచారు. స్వచ్ఛందంగా సేకరించిన ఒక రోజు డ్యూటీ అలవెన్స్ను జిల్లా ఎస్పీ ధీరజ్ చేతుల మీదుగా శనివారం బాధిత కుటుంబాలకు రూ. 6.78 లక్షల ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేశారు. సహచరుల ఐక్యత, మానవత్వానికి ఇది నిదర్శనమని ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ కుటుంబం ఎల్లప్పుడూ తమ సిబ్బంది కుటుంబాలకు అండగా...0 Comments 0 Shares 83 Views 0 Reviews
-
వారపు సంత వేలం రికార్డుచింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో చింతూరుకు చెందిన గిరిజన మహిళ శ్యామల లలిత అత్యధికంగా 6 లక్షల 65 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియను పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాల...0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – కలెక్టర్ ఆదేశాలు.అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను శనివారం ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ ధీరజ్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో, పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై కఠిన నిఘా పెట్టాలని, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, “ఆపరేషన్ వజ్ర ప్రహార్” ద్వారా డ్రగ్స్...0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
గోసేవా హాస్టల్ లో బొప్పాయి . అరటి పండ్లు పశువులకు తినిపించిన గో హాస్టల్ మేనేజర్ ఆనంద్విశాఖ జిల్లా ఆనంద పురం మండలం శొంఠి యం సమీపంలో గల కృష్ణ ప్రసాద్ గోవుల సేవా హాస్టల్ నందు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ ఆదేశాలు మేరకు ఈరోజు సాయంత్రం 6గంటలకు గోవులకు బొప్పాయి పండ్లు. అరటి పండ్లు మేనేజర్ ఆనంద్ గారు పశు వైద్య డాక్టర్ వెంకట్రమణ గారు . మరియు సిబ్బంది తినిపించారు. మేనేజర్ ఆనంద్ గారు మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం ఎంతో పుణ్యం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో...0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
పులి కల్లు లో శ్రీరామ నవమి సంబరాలుమదన పల్లి జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం పులి కల్లు.లో శ్రీరామ నవమి పండుగ రోజు నుండి వరసగా 9రోజుల వరకు పండుగ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కోలాటాల తో .చెక్క భజనలు తో. హరి భజన లతో వివిధ నృత్యాలతో శ్రీరామ సీతా దేవి లను పూజలతో కులాలకు అతీతంగా ఐక్యత తో భక్తి శ్రద్ధలతో పండుగను చేసు కొంటూ న్నారు ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్న దాన కార్య క్రమం జరిగింది సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నా రు0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
నియోజక వర్గంగా మధుర వాడ?రాబోయే నియోజక వర్గాల పునర్విభజన భాగంగా విశాఖ జిల్లాలో మరో రెండు నియోజక వర్గాలకు పెరిగే అవకాశం ఉండటంతో విశాఖ అర్బన్ పరిధి మధుర వాడను నియోజక వర్గం కేంద్రంగా చేస్తారని ప్రజలు రహస్యంగా చెప్పు కొంటూ న్నారని పుకార్లు రావడంతో ఒక వేళ ప్రజలు అనుకొన్నట్టు జరుగుతుందేమో చెప్పలేం. అని ప్రభుత్వము ఒక వేళ మధుర వాడ ను నియోజక వర్గం చేస్తే మధుర వాడ నుండి సింహాచలం కొండ వరకు. మరియు అరిలోవ. చిన గదలి. పెద...0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
నిజామాబాద్: అనంతపద్మనాభస్వామి ఆలయంలో సత్యనారాయణ పూజలునిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామ శివారులో నేను శ్రీ అనంతపద్మనాభ స్వామి అలయంలో ప్రత్యేకపూజలు సత్యనారాయణ వ్రతాలు నిర్వాహించారు వేద పండితులు వేదమంత్రాలు చదివ్యరు.జగ్గరావ్ ఫరంకుచెండినా రవి అన్నదానావో చెషారు.పలుగ్రామల ప్రజలు తమామోకులని తిర్చుకున్నరు.0 Comments 0 Shares 103 Views 0 Reviews