కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు.

0
78

మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం అధ్యక్షతన స్టెప్ అధికారులు, జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సేవలను, అనేక భాషల్లో పాండిత్యాన్ని, 'సరస్వతీ పుత్ర'గా ఆయనకున్న గుర్తింపును, ఆయన రచనలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్‌లో శ్రీరామనవమి సందడి..
KARIMNAGAR 
By Sunka Santhosh 2026-03-27 08:23:19 0 134
Andhra Pradesh
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని...
By Rajini Kumari 2025-12-19 10:30:44 0 140
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com