0 Comments
0 Shares
130 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం రైతన్నలకు భరోసారాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. కొటికలపూడిలో పట్టాదారు పాసుబుక్స్ పంపిణీ. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 04/04/2026. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట...0 Comments 0 Shares 122 Views 0 Reviews
-
లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం*Press Release* *లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి* *వేగం మరింత పెరగాలి... ఐకానిక్ ముద్ర కనిపించాలి* *నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగులు కాదు... రాజధాని* *రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్* *ప్రభుత్వ శాఖలు, అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా చూడాలి* *-అమరావతి రాజధాని పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు*...0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
గోహత్యల నివారణ ధ్యేయంగా ఏప్రిల్ 27న గో సన్మాన ఆహ్వానం అభియాన్ కార్యక్రమం*గోహత్యల నివారణే ధ్యేయం గా ఏప్రిల్ 27న ‘గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం* *విజయవాడ:* దేశంలో గోహత్యలను పూర్తిగా అరికట్టి, గోమాతకు తగిన గౌరవాన్ని, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా,గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్, (గో గౌరవ ఆహ్వాన ఉద్యమం) పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన...0 Comments 0 Shares 131 Views 0 Reviews
-
కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన* *సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి* *సింధనూరు:* కర్ణాటకలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి...0 Comments 0 Shares 141 Views 0 Reviews1
-
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు కోతకు గురై అటుగా వెళ్తున్న స్థానికులకు విద్యార్థులకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిత్యం ఎంతో రద్దీగా రాకపోకలు సాగించే ఈ రోడ్డు కుంగిపోవడం కారణంగా అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు రాత్రి పూట పరిస్థితి అయితే ప్రత్యేకంగా...0 Comments 0 Shares 166 Views 0 Reviews
-
0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
0 Comments 0 Shares 151 Views 0 Reviews
-
టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసనటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరి పట్టణం ఘాట్ రోడ్డు లోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...0 Comments 0 Shares 114 Views 0 Reviews
-
గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం* *డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.* *పోయిన సిలిండర్లకు యాజమాన్యం మా వద్ద నగదు వసూలు చేస్తున్నారు* *మాకు నెల జీతాలు కూడా ఇవ్వరు* *డెలివరీ బాయ్ ల ఆవేదన* *మంగళగిరి:* ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేయలేకపోతున్నామని, సిలిండర్లు డోర్ డెలివరీ చేసే సమయంలో ఆటోల వద్దకు గుర్తు...0 Comments 0 Shares 135 Views 0 Reviews