0 Comments
0 Shares
49 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
-
పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడుఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన ర్యాలీలో టీటీడీ చైర్మన్గా కొనసాగుతున్న బి.ఆర్ నాయుడు పై వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు . స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని...0 Comments 0 Shares 75 Views 0 Reviews
-
దినకర్ నగర్లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి HMWSSB అధికారులు శేఖర్, ఇమ్రాన్, మహేందర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రజలు తరచుగా ఎదురవుతున్న మురుగు కాలువల బ్లాకేజీలు, నిర్మాణ మరియు ధ్వంసం (C&D) వ్యర్థాల పేరుకుపోవడం,...0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి ఊరేగింపును శుక్రవారం రాత్రి చేపట్టారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ లోనికి తరిని మాధురి(28) అనే మహిళ జుట్టు వెళ్లడంతో తల మీద చర్మంతో పాటు మొత్తం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. #RAJESH0 Comments 0 Shares 62 Views 0 Reviews
-
టీటీడీ ఛైర్మన్ ను తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే శంబంగిమహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ శనివారం బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద పూజలు చేసి నిరసన తెలిపారు. చైర్మన్ ప్రవర్తన తిరుమల పవిత్రతను తగ్గించేలా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు....0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సుబాపట్ల జిల్లా రామాపురంలో శక్తి టీమ్ తో స్టూడెంట్స్, బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ రామపురం నందు బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత, రామాపురం నందు స్టూడెంట్స్ కి శక్తి యాప్ గురించి అలాగే ఆ యాప్ ఆపద సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియపరిచారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ గురించి మరియు...0 Comments 0 Shares 102 Views 0 Reviews
-
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలువేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య,పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణ ఎంతో అవసరమని,అది జీవితములో చక్కటి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు.తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించిన నాడే ఆదర్శ...0 Comments 0 Shares 105 Views 0 Reviews
-
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో యస్ ఐ ఆర్ మ్యాపింగ్ క్యాంప్.తేది 04-04-2026, శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, స్థానిక సయ్యద్ నబీ మస్జిద్ సమీపంలో, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ, పెద్దపల్లి ఆధ్వర్యంలో, పెద్దపల్లి మండల రెవెన్యూ అధికారి సమన్వయంతో, పోలింగ్ స్టేషన్ సంఖ్యలు 58, 59, 60 మరియు 61 కు చెందిన బి.ఎల్.ఓలు, అలాగే 9 మరియు 28 వార్డు కౌన్సిలర్ల సహకారంతో యస్.ఐ.ఆర్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 9 మరియు...0 Comments 0 Shares 143 Views 0 Reviews1
-
See ntr statue open in Karnataka sindanoor.సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్ రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. #NaraLokesh...0 Comments 0 Shares 83 Views 0 Reviews