• పర్చూరు ఎమ్మార్వో కారు ఢీకొని వ్యక్తి మృతి
    *పల్నాడుజిల్లా*    *చిలకలూరిపేట-ఓడరేవు హైవేపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం*.   *TVS XL బైక్ .... పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య కారు ఢీ*.    *కోల్డ్ స్టోరేజ్ లో వాచ్మెన్ గా పని చేసే సుధాకర్ (54) మృతి*.   *ప్రమాదం లో 300 అడుగులు మేర మృతదేహాన్ని రోడ్డు పై ఈడ్చుకెరెళ్లిన తహసీల్దార్ బ్రహ్మయ్య కారు*.
    0 Comments 0 Shares 136 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 98 Views 0 Reviews
  • Basara temple renovation
    బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు.   ✳️ నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్...
    0 Comments 0 Shares 101 Views 0 Reviews
  • Like
    1
    0 Comments 0 Shares 228 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 137 Views 5 0 Reviews
  • మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనత
    సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం గురించి రఘు పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ ఉన్నాయి! 👇🎥 ‎రఘు కుంచె, పూరి జగన్నాథ్ గారితో తనకున్న రిలేషన్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. పని అడగకపోయినా తన ప్రతిభను గుర్తించి 'బాచి'తో తొలి అవకాశం ఇచ్చి, ఆ తర్వాత 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' వంటి హిట్లతో...
    0 Comments 0 Shares 125 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 102 Views 1 0 Reviews
  • రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణపై తీవ్రంగా మండి పడ్డ ఐ టి డి పీ కార్యనిర్వహణ కార్యదర్శి ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
    రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అమరావతిపై నిన్ను చేసిన అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం జీనించుకోలేని వైసీపీ కుట్రలు అమరావతిపై దుష్ప్రచారం రాజకీయ కుట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అమరావతి రాష్ట్ర ప్రజల ఆశయాలకు నిపుణులు సూచనలతో నిర్ణయించిన...
    0 Comments 0 Shares 126 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 116 Views 0 Reviews
  • *రంగంలోకి దిగిన భారత ఆర్మీ: *

    భారత సైన్యం పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది; ఇకపై, వారిని వారి పద్ధతి ప్రకారమే గుణపాఠం చెబుతారు
    పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులను బందీలుగా చేసుకున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలు మొదలయ్యాయి
    అమిత్ షా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనే పూర్తి 15 రోజుల పాటు మకాం వేయనున్నారు; క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, స్వయంగా భారత సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సి వచ్చింది
    సైన్యం TMC గూండాలను బయటకు లాగి, వారికి దేహశుద్ధి చేస్తోంది
    *రంగంలోకి దిగిన భారత ఆర్మీ: * భారత సైన్యం పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది; ఇకపై, వారిని వారి పద్ధతి ప్రకారమే గుణపాఠం చెబుతారు పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులను బందీలుగా చేసుకున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలు మొదలయ్యాయి అమిత్ షా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనే పూర్తి 15 రోజుల పాటు మకాం వేయనున్నారు; క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, స్వయంగా భారత సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సి వచ్చింది సైన్యం TMC గూండాలను బయటకు లాగి, వారికి దేహశుద్ధి చేస్తోంది
    0 Comments 0 Shares 163 Views 0 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com