-
49 Posts
-
1 Photos
-
0 Videos
-
Followed by 1 people
-
Current Position
Reporter
-
State
Telangana
Recent Updates
-
పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను పనులు త్వరగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూం లను మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,ఆర్డీవో మైపాల్ రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాస్ , హౌసింగ్ డిఈలతో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూం లలో పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసి , అర్హతగల లబ్ది దారులను కోసం టీంలు వేసి లబ్ది దారులకు గుర్తించాలన్నారు.0 Comments 0 Shares 21 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్మెదక్ జిల్లా నూతన ట్రైనీ గ్రూప్ వన్ అధికారులకు పిలుపునిచ్చారు.కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నూతన ట్రైనీ గ్రూప్ వన్ అధికారులలో ఇంటరాక్ట్ అయ్యారు.రాహుల్ రాజ్ మాట్లాడుతూ ట్రైనీ అధికారులు శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలలో అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందించాలని పారదర్శకంగా జవాబుదారిగా ఉద్యోగం చేసినపుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు.దేశంలో గ్రామీణ వ్యవస్త చాలా పెద్దదని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న...0 Comments 0 Shares 19 Views 0 Reviews
-
ప్రశాంతంగా ముగిసిన నాలుగు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్...మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.మెదక్,నర్సాపూర్,రామాయంపేట,తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా జరిగాయన్నారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ జిల్లా కలెక్టర్...0 Comments 0 Shares 27 Views 0 Reviews
-
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ... మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.మెదక్ జిల్లా లో నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతమైన వాతావరణంలో మొదలైన ఓటింగ్ మొదలైంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు గాను 75 వార్డు లు ఉండగా మెదక్ మున్సిపాలిటీ లో ఒకటి ఏకగ్రీవం కాగా మిగతా 74 వార్డులకు గాను ఎన్నికలు మొదలయ్యాయి. జిల్లాలో నాలుగు మున్సిపల్ లలో 148 పోలీస్ స్టేషన్ లు ఉండగా 86109 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రటిష్ట...0 Comments 0 Shares 36 Views 0 Reviews
-
తెలంగాణ రాష్ట్ర నూతన సిటిజెన్ సెంట్రిక్ జనవరి 20 నుండి ప్రారంభం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుజిల్లా లో ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు,మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన కేసుల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా తమ నివాసం లేదా తమకు అనుకూలమైన ప్రదేశంలోనే ఫిర్యాదు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడింది. బాధితులపై ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించడం పోలీస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో రేగోడ్ మండలంలో జరిగిన ఒక హత్య కేసులో బాధితుని నివాసంలోనే...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
బిఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు పిలవడoపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా...మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కెసిఆర్ పై విచారణ నోటీసులను ఖండిస్తూ నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించరు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ సాదికుడు సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసే వ్యక్తిని దర్యాప్తుకు పిలవడం సరికాదు అని కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ జరపాలని చట్టం చెప్తున్నా రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేసి కొందరు...0 Comments 0 Shares 72 Views 0 Reviews
-
బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలుమెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ తెచ్చిన గాంధీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై అక్రమ కేసు పెట్టినందుకు గాను నేడు విచారణ పిలిచినందుకుగాను నిరసనగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జాతీయ రహదారి 765d రోడ్డుపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ...0 Comments 0 Shares 67 Views 0 Reviews
-
భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతకాన్నిఅవిస్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్.మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాఠకులను,విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ,ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.0 Comments 0 Shares 109 Views 0 Reviews
-
మన దేశం మన ఓటు... అమూల్యమైన ఓటుపై అవగాహన ర్యాలీ... కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ జిల్లాలో 16వ జాతీయ ఓటర్ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పుర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు.మెదక్ జిల్లా...0 Comments 0 Shares 111 Views 0 Reviews
-
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి... కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు తెలియజేశారు.నర్సాపూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొరకు ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డీవో, తాహాసిల్దార్ , ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి...0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
స్టడీ సర్కిల్ లో పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం... అదన కలెక్టర్ నాగేష్.మెదక్ గ్రూప్ 1,2,3,4, ఆర్ ఆర్ బి, ఎస్ఐ , కానిస్టేబుల్, ఎస్ ఎస్ సి తదితర పోటీ పరీక్షలకు స్థానిక టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం నగేష్ తెలిపారు.కలెక్టర్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సింధు , స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి.శ్రీకాంత్ లతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.ఈ నెల 30...0 Comments 0 Shares 103 Views 0 Reviews
-
జాతీయ ఓటరు దినోత్సవ... నా భారత్ నా ఓటు అనే నినాదం... కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ జిల్లా కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో “నా భారత్ - నా ఓటు” అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించరు. ఈనెల 25వ తారీఖున ఓటర్ నమోదుపై ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. నూతనంగా నమోదు కాబడిన ఓటర్లను గుర్తించి వారికి ఓటరు...0 Comments 0 Shares 107 Views 0 Reviews
-
మామిడి పూత కాయ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...ప్రతాప్ సింగ్ మెదక్ జిల్లా ఉద్యహనవన శాఖ అధికారి.మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో రైతుల పలు మామిడి తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ పోతదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ మామిడిలో పూత, కాయ ఎదుగుదలకు తక్కువ వర్షపాతం తక్కువ తేమ అవసరం. వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, గాలి, సూర్యరశ్మి మామిడి చెట్లను వివిధ దశలలో ప్రభావితం చేస్తాయి. పంట పెరుగుదల,...0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ప్రారంభోత్సవం ఘనంగా ఉత్సాహంగా నిర్వహించరు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ నసీమా షేక్ అధ్యక్షతన ఇట్టి కార్యక్రమాన్నీ ప్రవేశ ప్రక్రియను ప్రారంభించరూ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ అభివృద్ధిని అందించడంలో సంస్థ యొక్క నిబద్ధతను...0 Comments 0 Shares 121 Views 0 Reviews
-
మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు... రాష్ట్ర త్రిసభ్య కమిటీ సభ్యులు రాజ మల్లారెడ్డి.నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. నర్సాపూర్ మున్సిపల్ త్రిసభ్య కమిటీ కన్వీనర్ రాజమల్లారెడ్డి కో కన్వీనర్లు సర్పంచ్ దయాకర్ ప్రతి వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకున్న ఆశావాహుల పేర్లను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ...0 Comments 0 Shares 125 Views 0 Reviews
-
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలపై కరపత్రాలు పంపిణీ... ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్నర్సాపూర్ మున్సిపాలిటీ పట్టణంలో 02 వ అలాగే 12వ వార్డులో ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 12 హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహించి...0 Comments 0 Shares 128 Views 0 Reviews
-
జిల్లా కేంద్రం లో నూతన సర్పంచ్ లకు శిక్షణ... కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమం పాపన్నపేట,నర్సింగి,మెదక్ ,హవేలీఘనాపూర్ (4 ) మండలం లోని దాదాపు 100 మంది సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం లో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు....0 Comments 0 Shares 122 Views 0 Reviews
-
మెదక్ జిల్లా కేంద్రంలో వార్డులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పదో వార్డు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని పోలింగ్ స్టేషన్ డిస్టెన్స్ తాగునీటి సౌకర్యం, ర్యాంపులు ఎండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలుకొని ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి...0 Comments 0 Shares 131 Views 0 Reviews
More Stories