-
32 Posts
-
7 Photos
-
0 Videos
-
Followed by 3 people
-
Experience
4 Years -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Constituency
Huzurabad -
District
Hanamkonda -
Mandal | Tahasil | Sub Division
Kamalapur
Recent Updates
-
కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలుహన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి) కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద హత్యయత్నం జరిగింది. డబ్బుల వివాదంలో పొన్నం కార్తీక్ అనే వ్యక్తి బిట్ల రాంచరణ్ పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాంచరన్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడీ పరిసితి ప్రసూతం స్థిరంగా ఉందని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ##...0 Comments 0 Shares 27 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
భారీగా తగ్గిన చికెన్ ధరలుగత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ. 370-380 పలకగా ఇపుడు రూ. 270కి తగ్గింది. వరంగల్లో ను అదే ధర ఉంది. ఏపీలోని అమలాపురంలో మాత్రం రూ. 300-350 పలుకుతుంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణాలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరిసున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్ స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే నవ్య అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తుతెలియని ఇద్దరూ వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ రంజిత్ తెలిపారు. ##GOINDLA PRASHANTH AMB0 Comments 0 Shares 102 Views 0 Reviews
-
హనుమకొండ జిల్లాలో దారుణం..భరత్ ఆవాజ్ (ప్రతి నిధి): హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్ యువకుడు తన పిన్ని అయిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చిన రాజకుమార్ బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించి హత్యయత్నం చేశాడు. ఈ ఘటన పై si సురేష్ కుమార్ వివరాలు తెలిపారు. ##గోయిండ్ల ప్రశాంత్0 Comments 0 Shares 135 Views 0 Reviews
-
తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీహనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటీ లో పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.0 Comments 0 Shares 169 Views 0 Reviews
-
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను కమలాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కమలాపూర్ ఇండియన్ ఆయిల్ బంక్ లో రూ. 50, 000/- రూపాయలు మోసం చేసినా మహబూబాద్ చెందిన శ్రీనివాస్, ఏపీకి చెందిన సాయిని పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. నవీన్ ఎస్సై దిలీప్ ను ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు.0 Comments 0 Shares 177 Views 0 Reviews
-
ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసనకాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు. వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...0 Comments 0 Shares 185 Views 0 Reviews
-
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసనకాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు. వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...0 Comments 0 Shares 179 Views 0 Reviews
-
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసనకాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు. వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...0 Comments 0 Shares 175 Views 0 Reviews
-
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్భరత్ అవాజ్ ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు ఆపగించారు. ##గోయిండ్ల ప్రశాంత్0 Comments 0 Shares 179 Views 0 Reviews
-
అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉందిఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. కొందరు ఓటర్లు తమ ఓటు అదే వాటిలో ఉందని చెబుతూ మద్యం, డబ్బులు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు బయట ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఫోన్ చేసి రవాణా ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులకు భారంగా మారగా, ఎన్నికలవేళ ఓటు వ్యాపారంగా చర్చనంగా మారింది. ## ...0 Comments 0 Shares 192 Views 0 Reviews
-
మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తాబుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి భక్తులతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. తడువాయి దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకరపు మలుపు వద్ద ఏకరణ చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శీతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స...0 Comments 0 Shares 189 Views 0 Reviews
-
గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతిభరత్ అవాజ్ ప్రతినిధి : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్ కళాశాలలో క్లాస్ రూంలోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలమ్ విద్యార్థులకు హాజరు తీస్కుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దింతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు...0 Comments 0 Shares 208 Views 0 Reviews
-
బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలంవరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని అతని తల్లీ ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు ఎంజిఎం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరిన్ని వివరాలు...0 Comments 0 Shares 208 Views 0 Reviews
-
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇ. హరికృష్ణ ను వి. ఆర్ కు బదిలీ కాగా, ప్రసూతం వి. ఆర్ ఉన్న పి. నవీన్ ను కమలాపూర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా నియమిస్తూ వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ## గోయిండ్ల ప్రశాంత్0 Comments 0 Shares 259 Views 0 Reviews
-
బైక్ లారీ డి వ్యక్తి మృతిఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో పసునుపర్తి టు కేశపూర్ మార్గమధ్యలో కేశపూర్ నుండి వస్తున్న వ్యక్తి సుమారు 32 సంవత్సరాల వ్యక్తిని లారీ గుద్దడంతో అక్కడే మృతి చెందాడు0 Comments 0 Shares 281 Views 0 Reviews
-
హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న రావడంలేదని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అన్నారు హనుమకొండ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని...0 Comments 0 Shares 284 Views 0 Reviews
-
గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలుహనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని 108 అంబులెన్సు ద్యారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.0 Comments 0 Shares 441 Views 0 Reviews
More Stories