• 28 Posts
  • 7 Photos
  • 0 Videos
  • Followed by 2 people
Basic Info
  • Experience
    4 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Telangana
  • Constituency
    Huzurabad
  • District
    Hanamkonda
  • Mandal | Tahasil | Sub Division
    Kamalapur
Search
Recent Updates
  • తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
    హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటీ లో పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    0 Comments 0 Shares 23 Views 0 Reviews
  • దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
    పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను కమలాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కమలాపూర్ ఇండియన్ ఆయిల్ బంక్ లో రూ. 50, 000/- రూపాయలు మోసం చేసినా మహబూబాద్ చెందిన శ్రీనివాస్, ఏపీకి చెందిన సాయిని పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. నవీన్ ఎస్సై దిలీప్ ను ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు. 
    0 Comments 0 Shares 32 Views 0 Reviews
  • ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసన
    కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...
    0 Comments 0 Shares 33 Views 0 Reviews
  • ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
    కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...
    0 Comments 0 Shares 38 Views 0 Reviews
  • ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
    కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...
    0 Comments 0 Shares 28 Views 0 Reviews
  • ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
    భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు  ఆపగించారు. ##గోయిండ్ల ప్రశాంత్ 
    0 Comments 0 Shares 36 Views 0 Reviews
  • అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
    ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి.  కొందరు ఓటర్లు తమ ఓటు అదే వాటిలో ఉందని చెబుతూ మద్యం, డబ్బులు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు బయట ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఫోన్ చేసి రవాణా ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులకు భారంగా మారగా, ఎన్నికలవేళ ఓటు వ్యాపారంగా చర్చనంగా మారింది. ## ...
    0 Comments 0 Shares 49 Views 0 Reviews
  • మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా
    బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి భక్తులతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. తడువాయి దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకరపు మలుపు వద్ద ఏకరణ చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శీతగాత్రులను  వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స...
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి
    భరత్ అవాజ్ ప్రతినిధి :  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్ కళాశాలలో క్లాస్ రూంలోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలమ్ విద్యార్థులకు హాజరు తీస్కుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దింతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు...
    0 Comments 0 Shares 66 Views 0 Reviews
  • బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం
    వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని అతని తల్లీ ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు    ఎంజిఎం  ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరిన్ని వివరాలు...
    0 Comments 0 Shares 61 Views 0 Reviews
  • వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ
    వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇ. హరికృష్ణ ను  వి. ఆర్ కు బదిలీ కాగా, ప్రసూతం వి. ఆర్ ఉన్న పి. నవీన్ ను కమలాపూర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా నియమిస్తూ వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ## గోయిండ్ల ప్రశాంత్ 
    0 Comments 0 Shares 132 Views 0 Reviews
  • బైక్ లారీ డి వ్యక్తి మృతి
    ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో పసునుపర్తి టు కేశపూర్ మార్గమధ్యలో కేశపూర్ నుండి వస్తున్న వ్యక్తి సుమారు 32 సంవత్సరాల వ్యక్తిని లారీ గుద్దడంతో అక్కడే మృతి చెందాడు
    0 Comments 0 Shares 147 Views 0 Reviews
  • హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
    2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న               రావడంలేదని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అన్నారు హనుమకొండ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేదని,  కలెక్టర్ స్పందించి న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని...
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
  • గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
    హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని  108 అంబులెన్సు ద్యారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.
    0 Comments 0 Shares 231 Views 0 Reviews
  • HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్
    ఎటిఎం కేంద్రంలో  ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముట్టను ccs కాజిపేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ₹5.10 లక్షల నగదు, 2కార్లు, 7  మొబైల్ ఫోన్స్, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లను స్వాదినం చేసుకున్నారు. ఎటిఎం స్లాట్లలో ప్లేట్లు పెట్టి నగదు రాకుండా ఆడుకుని, ఖాతాదరులు వెళ్లిన తరువాత డబ్బులు దొంగలిస్తున్నట్లు పోలీసులు...
    0 Comments 0 Shares 193 Views 0 Reviews
  • పార్టీ నేతలతో ముగిసిన కెసిఆర్ సమావేశం
    TG: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లొ మాజీ సీఎం కెసిఆర్  అధ్యక్షతన brs నేతలతో సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కెసిఆర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు జిల్లాలో brs పార్టీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ తదుపరి కార్యాచరణ పై చర్చించారు.
    0 Comments 0 Shares 211 Views 0 Reviews
  • కాజిపేట్ రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి తనిఖీలు
    కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత నేరస్థుల గుర్తింపునకు లక్షంగా  si లవన్ కుమార్ పర్యవేక్షణ లొ ఈ తనిఖీలు జరిగాయి. అనుమాస్పదా వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ తో పరిశీలించారు. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు తరచుగా కోమాసగితామన్నారు. ఎవరైనా అనుమానితులు కానీ వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని si చూసించారు 
    0 Comments 0 Shares 215 Views 0 Reviews
  • తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేసిన కాంగ్రెస్ ఇసుక మాఫియా!
    ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు.   చెక్ డ్యామ్‌లకు డ్రిల్లింగ్స్ తో జెలటిన్ స్టిక్స్ పెట్టడానికి రంధ్రాలు చేశారు.. ఈ రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.   చెక్ డ్యామ్‌ల ధ్వంసంతో రైతులే తీవ్రంగా నష్ట పోతారు.   పీపుల్స్ ఎంక్వైరీ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలి.    చెక్ డ్యామ్‌లను వెంటనే రిపేర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా...
    0 Comments 0 Shares 226 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com