జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
957

అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డుని వేయాలని కంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఏఈ వరుణ్. రామారావు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సాజిద్ లింగారెడ్డి ప్రశాంత్ పాల్గొన్నారు

Search
Categories
Read More
Haryana
जेल कैदियों की मजदूरी बढ़ी, सवाल उठे सरकार के फैसले पर
हरियाणा सरकार ने जेल कैदियों के लिए बड़ा फैसला लिया है। अब #कौशलमजदूर कैदियों की रोज़ाना मजदूरी...
By Pooja Patil 2025-09-11 08:58:56 0 82
Kerala
Suspended Congress MLA Rahul Mamkootathil Attends Kerala Assembly |
Suspended Congress MLA Rahul Mamkootathil attended the Kerala Legislative Assembly today, sitting...
By Pooja Patil 2025-09-16 06:07:21 0 286
Andhra Pradesh
టిబి ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా
గూడూరు లో 2 వ సచివాలయం పరిధిలోనీ శ్రీరాముల వారి దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన టిబి (క్షయ) వ్యాధి...
By mahaboob basha 2025-06-18 11:17:24 1 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com