జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
929

అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డుని వేయాలని కంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఏఈ వరుణ్. రామారావు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సాజిద్ లింగారెడ్డి ప్రశాంత్ పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
వర్ష బీభత్సం హెచ్చరిక: విశాఖ అప్రమత్తం |
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలతో రాష్ట్రానికి వర్ష...
By Bhuvaneswari Shanaga 2025-10-22 04:02:21 0 31
Andhra Pradesh
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ 8 బిల్లులు ఆమోదం |
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 8 ప్రభుత్వ బిల్లులను ఆమోదించింది. ఇందులో ఫ్యాక్టరీస్ (ఏపీ...
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:01:34 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com