Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి ముగ్గులు వేసి అమరావతికి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతీకగా అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటోందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు. అమరావతి నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం...
Amaravathi city
అమరావతికి మరో 'గుర్తింపు'!
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం.. రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఇటీవలే రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందింది.;
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం.. రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఇటీవలే రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందింది....
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ
బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు హెల్మెట్ ధరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనందున వల్లే ప్రమాదం సాత్తు వాహనాలు ఢీకొట్టడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు పోతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలిచే...
రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాయచోటి పట్టణంలో మదనపల్లి రోడ్డు సమీపంలో ఉన్న 16వ వార్డు పరిధిలో లక్ష్మీ పేరయ్య వీధిలో దాదాపు 15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు స్థానికలతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాయచోటి పట్టణాన్ని...
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుంచే ఉన్నత విలువలు కలిగిన జగ్జీవన్ రామ్, మూడు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్గా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పోలీస్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, దళిత బాంధవుడిగా జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయమని, రాజ్యాంగంలో సామాజిక న్యాయం అందించడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. పోలీసు సిబ్బంది ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కులమతాలకు అతీతంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
పేద దళిత కుటుంబంలో జన్మించి, దళితుల హక్కుల సాధనకు జీవితాంతం పోరాడిన మహానీయుడు, దేశానికి అపార సేవలందించిన మాజీ ఉప ప్రధానమంత్రి కీ.శే. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం అచంచలంగా పోరాడిన...
ఈస్టర్ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కొండయ్య
*క్రైస్తవ సోదర, సోదరిమనులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేసిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.
చీరాలలోని సెయింట్ మర్క్స్ సెంటినరీ లుధరన్ చర్చి లో ఈస్టర్ పండుగ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరణాన్ని జయించిన లోక రక్షకుడు ఏసు క్రీస్తు పునరుత్థాన దినం నేడు ఈ ఈస్టర్ పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులను, ఆనందాలను నింపాలని కోరుకుంటూ.. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఏసు ప్రభువు...
చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.
చీరాల
లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్ పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మరణాన్ని జయించి యేసుక్రీస్తు మూడవ రోజున తిరిగి లేచారనే నమ్మకంతో క్రైస్తవ సోదరులు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.
సమాధుల చెంత ఆత్మీయుల స్మరణ ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్మశాన వాటికతో పాటు పట్టణంలోని పలు చోట్ల ఉన్న సమాధుల తోటలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తమను విడిచి వెళ్లిన ఆత్మీయులు కూడా పరలోకమందున్న దేవుని చెంతకు చేరుకుంటారనే...
పుంగనూరు మండలంలో దారుణం
పుంగనూరు మండలం, నల్లగుట్లపల్లి తండాలో శనివారం రాత్రి ఒక చిన్నారిపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక దుకాణానికి వెళ్తున్న చిన్నారిని ఆటోలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి కడుపునొప్పితో ఏడుస్తుండగా, తల్లి విచారించగా అసలు విషయం బయటపడింది# కొత్తూరు మురళి .
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పుంగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఇంట్లో దీపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం# కొత్తూరు మురళి.
పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా డీఈఓ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీ, ప్యాలెస్ కాంపౌండ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు# కొత్తూరు మురళి.
More Blogs
Read More
ప్రజాస్వామ్య పునాదికి ఓటు హక్కు చానా విలువైనది ఆర్డీవో రాయచోటి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చానా విలువైనది అని ట్రై డ్యూటీ ఆర్డీవో పేర్కొన్నారు అలాగే ర్యాలీలో...
బి వి జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా...
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
సారు మా పై దయాచూపండి
...
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...