Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking..
విజయవాడ
పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా చౌదరి
ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకోవటమే కాకుండా వారి సమస్యను అడిగి తెలుసుకొన్న సుజనా చౌదరి ..
కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు నాగుల్ మీరా, పైలా సోమినాయుడు.. అడ్డూరి శ్రీరామ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు..
*సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం MLA*
ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది
సీఎం ఆదేశాల మేరకు ప్రజా దర్బార్...
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా గద్దె అనురాధ నియామకం
*ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా గద్దె అనురాధ నియామకం*
విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్
–4వ డివిజన్లో అంగన్వాడీ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
+++++
విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ పరిధిలోని ఏపీఐఐసీ...
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే
BREAKING
విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC ఛీఫ్
- బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే.
- నాథూరామ్ కి వారసుడు.
- అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే,
- నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను,స్వాతంత్ర్యపు లక్ష్యాలను,
- నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ గారు మరో హత్య చేస్తున్నారు.
- ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహపు...
ఏపీ వర్క్స్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శం
పత్రికా ప్రకటన
విజయవాడ, 16-12-2025
- ఏపీ వక్ఫ్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది.
- రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీ చేసి, 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టాం.
- 650 కోట్ల విలువైన వక్ఫ్ భూమి విషయంలో జరిగిన 89 అక్రమ సేల్ డీడ్ల ను రద్దు చేయించాం.
- గత ఏడాదితో పోలిస్తే రూ.3.50 కోట్ల అదనపు ఆదాయం సాధించాం.
- డిజిటలైజేషన్ వలన అదనంగా 15,618 ఎకరాల వక్ఫ్ భూమిని గుర్తించగలిగాం.
విజయవాడ కాళేశ్వర రావు...
ఎన్టీఆర్ జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*
*పకడ్బందీగా 100 రోజుల కార్యాచరణ*
- *ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి*
- *ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి*
- *పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి*
- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
జిల్లాలో పదో...
బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*
*బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు*
ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నిర్మల శిశు భవన్, మాంగో హోమ్, బేతనీ హోమ్ మరియు దీపనివాస్ బాలల సంరక్షణ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ ఎస్.ఇలక్కియ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు నిర్వహించారు. ముందుగా నిర్మల శిశు భవన్ ను సందర్శించి అందులో ఉన్న ప్రత్యేక అవసరాల కలిగిన బాలలకు అందించే వైద్యం, ఆహారం, ఆరోగ్య పరిస్థితి...
25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి
25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం-
ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర చరిత్రలోనే మైలురాయి-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్-
విజయవాడ- 16 డిసెంబర్ 2025-
ఖరిఫ్ 2025–26 సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 16 డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,96,854 మంది రైతుల నుండి రూ.5,938.20 కోట్ల విలువ గల 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శ
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ మరియు అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి ఇంటికి వచ్చి తిరుమలేష్ గారి భార్య కేదారేశ్వరి గారిని ఓదార్చి మీకు మా పార్టీ ఎల్లవేళలా అండదండలగా ఉంటుందని మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తిపాటి శ్రీధర్ గారు అడ్డూరి శ్రీరామ్ గారు మరుపిల్ల రాజేష్ గారు మరుపిల్ల హనుమంతరావు గారు పోతన బేస్ కంటేశ్వర గారు బె వ రా శ్రీను గారు ఇది ఎల్లా రాజారావు గారు నల్లని సూర్య రావు గారు...
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*
*ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*
*మంగళవారం ఉదయం*
*ట్రాఫిక్ పోలీస్ వారు లా* *అండ్ ఆర్డర్ పోలీసు వారు*
*అక్రమణులు తొలగింపు పై* *స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు*
*ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు మేరకు*
*ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు నిర్వహిస్తున్న చర్యలపై స్థానికుల నుంచి అభినందనలు*
టీటీడీ పరకామణి కేసు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
*అమరావతి :*
*టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!*
*టీటీడీలో ఏఐని వాడుకలోకి తీసుకురావాలి.*
*టీటీడీలో ఔట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదు.. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు.*
*బాధ్యతారాహిత్యం కారణంగానే పరకామణిలో చోరీ ఘటన.*
*విరాళాల లెక్కింపు వద్ద టేబుల్స్ ఏర్పాటు చేయాలి.. భక్తులను విరాళాల లెక్కింపులోకి ఎందుకు తీసుకోకూడదు..?*
*ఆగమశాస్త్రం ప్రకారం లెక్కింపులో భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దు.*...
చాలీచాలని వేతనాలతో విఆర్ఏల ఆవేదన
*చాలీచాలని వేతనాలతో వీఆర్ఏల ఆవేదన*
*వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు*
*గ్రామ రెవెన్యూ సహాయకుల్లో అసంతృప్తి ఉధృతి*
*వీఆర్ఏలకు తెలంగాణ తరహా పే స్కేల్ అమలు చేయాలి*
*నామినీలు గా పనిచేస్తున్న అందరిని వీఆర్ఏగా నియమించాలి*
*అర్హులందరికీ 70 శాతం ప్రమోషన్స్ ఇవ్వాలి*”
*కారణ్య నియామకాలకు త్వరితచర్యలు*
*ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ*
*కరోనా సేవలను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం: వీఆర్ఏల ఆవేదన*
...
More Blogs
Read More
భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.
17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో ప్రజా పాలన దినోత్సవంలో...