మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.

0
62

చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, అభిమానులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సోమవారం ఉదయం 8 గంటలకే పెరేడ్ మైదానానికి చేరుకున్నారు. ముఖ్య అతిథి, అన్నమయ్య జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ తదితరుల రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*  🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో...
By John Baji 2026-01-11 05:08:58 0 91
Telangana
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం*   *విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు*...
By Terli Ashok 2026-01-08 03:51:29 0 194
Andhra Pradesh
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము
*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఇంధన పొదుపు...
By Rajini Kumari 2025-12-15 07:35:34 0 123
Andhra Pradesh
ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు !!
కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు...
By Hari Krishna 2025-12-16 01:30:34 0 155
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com