మదనపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం 50 మందిపై కేసులు.

0
14

మదనపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర బుధవారం తెలిపారు. నీరుగట్టుపల్లిలో ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా మంగళవారం ప్రజలు, ప్రజాప్రతినిధులు, కులసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...
By BABJI DADALA 2026-01-12 02:27:10 0 172
Andhra Pradesh
హెల్మెట్ లేకపోతే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయేవొద్దండి !!
కర్నూలు : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయెద్దు ...కర్నూలు డిఎస్పీ శ్రీ జె....
By Hari Krishna 2025-12-26 16:37:49 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com