కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం

0
576

దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టు బడిదారులు 133 కంపెనీల ప్రతినిధులు గతంలో విశాఖను సందర్శించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతామని గౌరవ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుకి హామీ ఇవ్వడం జరిగింది.రాబోవు మూడు సంవత్సరాలలో అన్ని కంపెనీలు పూర్తిగా రావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల నిరుద్యోగులకు . మరియు అన్ని జిల్లా ల వారికి నిరుద్యోగ సమస్య తీరుతుంది. సుమారు 2లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఇక్కడ భోగాపురం ఏయిర్ పోర్ట్. మరియు సముద్రతీరం అనుకొన్న ఓడరేవులు గల పట్టణంగా పేరు పొందింది. విద్యా పరంగా. వైద్య పరంగా. దినదిన అభివృద్ధి విశాఖ పట్నం ఆర్థిక రాజ దాని గా చేయడానికి. ప్రభుత్వం యోచన. చేస్తున్నది . జీవీయం సి నుండి మెట్రో స్థాయికి ఏడు గు తున్న సమయంలో పారిశుద్యం.టాయ్లెట్ లు. మరుగు దొడ్లు. అపరి శుభ్రంగా ఉంటున్నాయి అని ప్రజల వినికిడి. రాజ్యాంగ బద్ధమైన పాలకులు కల్పించడానికి ప్రాథమిక సదపాయాలు సామాన్య మానవుడు పన్నుల ద్వారా జరుగు చున్నవి. ప్రభుత్వ క ల పాలతో నగరాన్ని బాగు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే చిరు వ్యాపారులు పేదవారు కా వడం తో వారు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకోకుండా చేసి వారికి వారి ఇళ్ల బజారు లో. మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధంగా. రోడ్డు మార్గంలో పాదచారులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ ఇలా చేయక పోతే రోగాలు .ప్రమాదాలు . వచ్చే అవకాశం ఉందని. కాబట్టి ప్రభుత్వం ముందే ఆలోచన చేసి నగరాన్ని స్వచంద్ర నగరంగా తీర్చు దిద్ధ లని. ఆశా భావం వ్యక్తం చేస్తున్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు.... 💐క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని గుంటూరు జిల్లా ప్రజలందరికీ పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్ గారు ఐపిఎస్ శుభాకాంక్షలు తెలిపారు.
 *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 24.12.2025* _*//క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని...
By KOTESWARARAO KVSR 2025-12-24 17:39:15 0 270
Andhra Pradesh
News reporter
To day joined in Bharath Awaz News Thanks for Giving This opportunity AsA News Reporter #...
By Rajini Kumari 2025-12-15 07:15:36 2 2K
Telangana
ప్రాణ రక్షణే లక్ష్యం- అల్వాల్ లో మార్మోగిన "అరైవ్ అండ్ అలైవ్" నినాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-01-16 15:08:36 0 157
Andhra Pradesh
డ్వాక్రా మహిళలు ఎగిరి గంతేసే వార్త.. చంద్రబాబు సంక్రాంతి తీపికబురు..
DWCRA Women Online Loans: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది....
By Pagadala Venkateswar 2026-01-10 06:35:26 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com