కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం

0
517

దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టు బడిదారులు 133 కంపెనీల ప్రతినిధులు గతంలో విశాఖను సందర్శించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతామని గౌరవ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుకి హామీ ఇవ్వడం జరిగింది.రాబోవు మూడు సంవత్సరాలలో అన్ని కంపెనీలు పూర్తిగా రావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల నిరుద్యోగులకు . మరియు అన్ని జిల్లా ల వారికి నిరుద్యోగ సమస్య తీరుతుంది. సుమారు 2లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఇక్కడ భోగాపురం ఏయిర్ పోర్ట్. మరియు సముద్రతీరం అనుకొన్న ఓడరేవులు గల పట్టణంగా పేరు పొందింది. విద్యా పరంగా. వైద్య పరంగా. దినదిన అభివృద్ధి విశాఖ పట్నం ఆర్థిక రాజ దాని గా చేయడానికి. ప్రభుత్వం యోచన. చేస్తున్నది . జీవీయం సి నుండి మెట్రో స్థాయికి ఏడు గు తున్న సమయంలో పారిశుద్యం.టాయ్లెట్ లు. మరుగు దొడ్లు. అపరి శుభ్రంగా ఉంటున్నాయి అని ప్రజల వినికిడి. రాజ్యాంగ బద్ధమైన పాలకులు కల్పించడానికి ప్రాథమిక సదపాయాలు సామాన్య మానవుడు పన్నుల ద్వారా జరుగు చున్నవి. ప్రభుత్వ క ల పాలతో నగరాన్ని బాగు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే చిరు వ్యాపారులు పేదవారు కా వడం తో వారు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకోకుండా చేసి వారికి వారి ఇళ్ల బజారు లో. మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధంగా. రోడ్డు మార్గంలో పాదచారులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ ఇలా చేయక పోతే రోగాలు .ప్రమాదాలు . వచ్చే అవకాశం ఉందని. కాబట్టి ప్రభుత్వం ముందే ఆలోచన చేసి నగరాన్ని స్వచంద్ర నగరంగా తీర్చు దిద్ధ లని. ఆశా భావం వ్యక్తం చేస్తున్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: కల్తీ మద్యం కేసులో ముగిసిన విచారణ
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. నిందితులను గురువారం తంబళ్లపల్లి...
By Pagadala Venkateswar 2026-01-31 12:07:06 0 34
Andhra Pradesh
అనంత:సురక్ష వాహనం ద్వార సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్ పై సురక్ష వాహనం ద్వారా అవగాహన సదస్సులు
అనంతపురం: ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సురక్ష వాహనం ద్వారా అవగాహన...
By Eslavath RameshNaik 2026-01-14 05:43:51 0 140
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గంజాయి రహిత జిల్లా గా మారాలి ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్, ఐపీస్ గారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 27.12.2025* _*//గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు....
By KOTESWARARAO KVSR 2025-12-27 10:13:22 0 139
Telangana
బస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అయినా పాపయ్య నగర్ తో...
By Vadla Egonda 2025-07-23 10:04:52 0 966
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com