పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ

0
14

పుంగనూరు మండలం బండ్లపల్లె టీచర్ జ్యోతిలక్ష్మి, ఎలాంటి అనుమతులు లేకుండా డిసెంబర్ 3, 2024 నుంచి పాఠశాలకు గైర్హాజరయ్యారు. విచారణలో ఆమె అనధికారికంగా విదేశాలకు వెళ్లినట్లు తేలింది. దీనిపై DEO రాజేంద్రప్రసాద్ ఆమెకు నోటీసులు జారీ చేశారు# కొత్తూరు కొత్తూరు మురళి .

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com