గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది

0
473

79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది

79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంప్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగరవేసిన *పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య మాట్లాడుతూ జాతి, మత, కుల ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ జరుపుకునే ఏకైక పండుగ ఇదే అని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. అనంతరం బస్టాండ్ నందు పనిచేసే కార్మికులకు యూనిఫామ్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు

Search
Categories
Read More
Kerala
Kerala Private Bus Operators to Strike from July 22
Negotiations between Kerala’s private bus operators and the Transport Ministry have...
By Bharat Aawaz 2025-07-17 06:51:41 0 1K
Andhra Pradesh
వెండి ధరకు రెక్కలు: 72% భారీ లాభం |
భారతీయ మార్కెట్‌లో వెండి దూకుడు అంచనాలకు మించి ఉంది.   ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో...
By Meghana Kallam 2025-10-10 09:57:23 0 43
Bharat Aawaz
అక్షరానికా? లేక అధికారానికా?
ఒక జర్నలిస్టుగా మీ ప్రాథమిక విధి, సమాజంలోని లోపాలను, అవినీతిని, అన్యాయాన్ని ఎత్తిచూపడమే. ఏళ్ల...
By Bharat Aawaz 2025-07-08 17:56:35 0 798
Telangana
లోకల్‌తనమే శాపం.. విద్యార్థుల కలల బలి |
తెలంగాణకు చెందిన 26 మంది విద్యార్థులు ఇంటర్‌మెడియట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చదివిన...
By Akhil Midde 2025-10-27 04:57:58 0 33
Andhra Pradesh
లేడీస్ కోచ్‌లో భద్రతకు ప్రశ్న: రైల్వేకు మహిళా కమిషన్ అల్టిమేటం |
సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులోని మహిళల కోచ్‌లో ఇటీవల జరిగిన లైంగిక దాడి ఘటనపై...
By Meghana Kallam 2025-10-17 11:42:25 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com