గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది

0
503

79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది

79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంప్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగరవేసిన *పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య మాట్లాడుతూ జాతి, మత, కుల ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ జరుపుకునే ఏకైక పండుగ ఇదే అని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. అనంతరం బస్టాండ్ నందు పనిచేసే కార్మికులకు యూనిఫామ్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
By Sidhu Maroju 2025-10-27 08:09:50 0 101
Telangana
చైన్ స్నాచర్ అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.
   సికింద్రాబాద్/ సికింద్రాబాద్.   చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను...
By Sidhu Maroju 2025-08-11 11:23:38 0 591
Ladakh
Digital Health Cards Rolled Out for Changpa Nomads in Ladakh
The Ladakh Health Department has launched a Digital Health Card scheme exclusively for the...
By Bharat Aawaz 2025-07-17 06:34:24 0 826
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com