గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది

0
590

79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది

79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంప్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగరవేసిన *పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య మాట్లాడుతూ జాతి, మత, కుల ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ జరుపుకునే ఏకైక పండుగ ఇదే అని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. అనంతరం బస్టాండ్ నందు పనిచేసే కార్మికులకు యూనిఫామ్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు

Search
Categories
Read More
Bharat Aawaz
Article 11 – Citizenship Laws Are in the Hands of Parliament
What Is Article 11 All About? While the Constitution (Part II) talks about who is a...
By Citizen Rights Council 2025-06-26 12:56:38 0 2K
Andhra Pradesh
నందవరం మండల పరిధిలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
నందవరం మండల పరిధిలోని వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి నాయకులు...
By Boya Dasthagiri 2026-04-02 11:14:35 0 175
Andhra Pradesh
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా...
By Kothuru Murali 2026-03-26 14:30:51 0 80
Andhra Pradesh
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ...
By Chennaiah Kati 2026-03-08 08:22:45 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com