news retorter
  • 127 Posts
  • 3 Photos
  • 4 Videos
  • reporter at gudur
  • Followed by 3 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Andhra Pradesh (AP)
  • Constituency
    kodumor
  • District
    kurnool
  • Mandal | Tahasil | Sub Division
    gudur kodumor
Search
Recent Updates
  • కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని బి.అనుష్క
    కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని.బి.అనుష్క 24/10/2025 నుండి 26/10/2025 వరకు గుంటూరు జిల్లా, రేవంద్రపాడు గ్రామ జెడ్‌పి ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర పోటీలలో పాల్గొని, అండర్-19 వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొని రాష్ట్ర పోటీలలో పాల్గొనే సర్టిఫికేట్ మరియు అండర్ 58 వెయిట్ విభాగంలో 4వ స్థానం పొందింది ప్రిన్సిపాల్డి.జరీనా మరియు పిఇటి-జె.ఎస్.నజిమాకెజిబివి గూడూరు.
    0 Comments 0 Shares 18 Views 0 Reviews
  • తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా
    న్యాయం జరగకపోతే ఆత్మహత్యల్లే శరణ్యం తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా చేపట్టారు గూడూరు పట్టణానికి చెందిన కుంటి తెలుగు భీమన్నకు కొంతమంది తెలుగు మద్దిలేటి కురువ లక్ష్మన్న పొన్నకల్లు రాముడు కిట్టు కురువ మిన్నల్లో పొన్నకల్లు లక్ష్మన్న పొన్నగల్లు సోమన్న తెలుగు రాజు తెలుగు దస్తగిరి అమ్మ అను అను వ్యక్తులు భీమన్నకు దాదాపు 20 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు...
    0 Comments 0 Shares 18 Views 0 Reviews
  • విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి జిల్లా మలేరియా అధికారి నూకరాజు
    గూడూరు పట్టణంలోని కేజీబీవీ స్కూల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి కే జి బి వి స్కూల్ ప్రిన్సిపాల్ జరినాకు సూచించారు శనివారం జిల్లా మలేరియా అధికారి కేజీబీవీ స్కూల్ ను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కేజీబీవీ స్కూల్ లోని వంట గదులను వంట పరికరాలను అలాగే విద్యార్థులకు అందించే ఆహారాలను అలాగే విద్యార్థుల తరగతులను పరిసర ప్రాంతాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ...
    0 Comments 0 Shares 32 Views 0 Reviews
  • రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*
    గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ టిడిపి పట్టణ అధ్యక్షుడు సులేమాన్ కుమార్తె మోబీనా ఎంపికైనట్లు పాఠశాల పిడి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 23న కర్నూల్లో జరిగిన జిల్లా స్థాయి వాల్బాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల విభాగంలో ముబీనా రాష్ట్రస్థాయి వాలిబాలు పోటీలకు ఎంపిక అయింది. ఈనెల 30 నుండి వచ్చే నెల 1 వరకు...
    0 Comments 0 Shares 26 Views 0 Reviews
  • ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద మొదటి దశగా
    కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆస్పరి మండలంలోని ఏ.జి రోడ్డు నుంచి శంకరబండ, చిప్పగిరి మండలంలోని నెమకల్ నుంచి సంగాల, హొళగుంద మండలంలోని హొళగుంద మార్లమడికి నుంచి నగరకన్వి వరకు మొత్తం రూ.3.37 కోట్లతో 4.22 కిలోమీటర్లకు గ్రామాల రోడ్ల నుంచి రహదారుల అనుసంధానానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రతిపాదనలు పంపారు...కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ఎంపీ నాగరాజు పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఈ వేణుగోపాల్ గారి తో...
    0 Comments 0 Shares 24 Views 0 Reviews
  • గూడూరు లో జిందా మదార్ షా వలి ఉర్సు షరీఫ్ ఉత్సవాలు కోటవీధి ఆసర్ ఖానా లో పోస్టర్ల విడుదల చేసిన మదార్ ఇంటి వంశకులు
    గూడూరు పట్టణంలోని మదార్ షా వలి దర్గా లో ప్రతి సంవత్సరం నిర్వ హించే ఉర్సూఉత్సవాల పోస్టర్లను హజ్రత్‌ దమ్ మదార్ షావలి ఇంటి సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా.వారుమాట్లాడుతూ నవంబర్ ఫకీర్ ల సహసాలతో 7-8-9-సందల్‌ ఉర్సూ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉర్సూ ఉత్సవాలు సందర్భంగా. మదార్ ఇంటి వంశీకులు తెలియజేస్తూ గత ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు కుల మతాలతకు అతీతంగా వందల మంది భక్తులు...
    0 Comments 0 Shares 34 Views 0 Reviews
  • ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి
    మునగల పాడు కర్నూల్ మండలం ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రధాని మోడీ 50 లక్షలు సీఎం 50 లక్షలు డిప్యూటీ సీఎం 50 లక్షలు అర్జున్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి  కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇంచార్జ్ అనంతరత్నమ్ మాదిగ డిమాండ    కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నందు 16 తారీకు జరిగిన జిఎస్టి...
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • బాలికలను రక్షించాము - బాలికలను చదివింద్దాము,
    గూడూరు మండలం గుడిపాడు గ్రామం లో ఈ కార్యక్రమానికి హాజరైన హెడ్మాస్టర్ టీచర్ మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొని బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం" అనేది బాలికల విద్య రక్షణకు సంబంధించిన ఒక నినాదం. బాలికలను రక్షించడం వారి చదువుకు ప్రోత్సహించడం అనేది సమాజం యొక్క సామూహిక బాధ్యతగా పరిగణించబడుతుంది. ఇది బాలికలకు మంచి విద్యను అందించడం, ఆరోగ్యంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా చూడటం వంటి అంశాలను కలిగి...
    0 Comments 0 Shares 62 Views 0 Reviews
  • అధికారులకు,పాలకులకు, పట్టని అభివృద్ధి సమస్యలు రిటైర్డ్ టీచర్ కు పట్టింది... నగర అభివృద్ధి కమిటీ ఆరోపణలు
    అభివృద్ధి చేయుట లో ముందున్న పైగేరి టీచర్ నాగరాజు ... :- నగర అభివృద్ధి పట్ల కనీస బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న అధికారులకు,పాలకులకు ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్ నగర అభివృద్ధి కమిటీ కన్వీనర్ టీచర్ పైగేరి నాగరత్నరావు ప్రజలకు ఇబ్బంది కరమైనటువంటి పనులను దగ్గరుండి తానే సొంత నిధులతో ఖర్చు చేస్తూ వార్డుల్లో పర్యటన చేస్తూ అభివృద్ధి చేయుటకు ముందుకు వస్తున్నాడు. వర్షాలకు గుంతలు ఏర్పడినటువంటి స్థలాలను గుర్తించి...
    0 Comments 0 Shares 66 Views 0 Reviews
  • మన గూడూరు లో కుని చికిత్సలు లేక బాలింతల అవస్థలు
    గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోవడంతో బాలింతలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూని ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన సామాగ్రి పరికరాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆపరేషన్లు చేసే ప్రక్రియ నిలిచిపోయింది. గతంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కుని శాస్త్ర చికిత్సలకు అవసరమైన ఆపరేషన్ థియేటర్ సామాగ్రి విశ్రాంతి...
    0 Comments 0 Shares 67 Views 0 Reviews
  • పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు
    మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని అర్జీని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కింద ఒక్కో సచివాలయానికి అభివృద్ధి పనులు కొరకు ప్రభుత్వంరూ.20 లక్షలలు మంజూరు చేసిందన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు చేసేందుకు అప్పటి ఎంపీడీవో సమక్షంలో పంచాయతీరాజ్ శాఖ,...
    0 Comments 0 Shares 82 Views 0 Reviews
  • సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యం టిడిపి మండల కన్వీనర్ సురేష్
    అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందని టిడిపి మండల కన్వీనర్ సురేష్ అన్నారు శనివారం కే నాగలాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ తో పాటు అదనంగా సంక్షేమ పథకాలు అందించడంలో...
    0 Comments 0 Shares 94 Views 0 Reviews
  • పార్టీకి కష్టపడిన వాళ్లకి జగనన్న గుర్తిస్తాడు:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ
    రాష్ట్రంలో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్లని మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ గుర్తిస్తారని కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా కోట్ల హర్షవర్ధన్ గారిని మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా మణిగాంధీ నియమించినందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేశారు ఇదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు...
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
  • జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
    గూడూరు నగర పంచాయతీ లో గాంధీ జయంతి సందర్భంగా  ప్రతి ఒక్కరు గాంధీజీని స్మరించుకోవాలి :- జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు మరి జర్నలిస్టు జేఏసీ స్వపరి పాలన కొరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారత దేశ స్వాతంత్ర్యం సాధనలో కీలక పాత్ర పోషించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని స్మరించుకోవాలని గూడూరు జర్నలిస్టు జేఏసీ...
    0 Comments 0 Shares 173 Views 0 Reviews
  • బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
    రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాలనీవాసులు ఎన్ని పర్యాయాలు స్థానిక కౌన్సిలర్ మద్దమ్మతో కలిసి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన కరువైనది గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ వర్షపు నీటితో గుంతల మయం అయ్యాయి దీంతో కాలనీవాసులు అందరూ కలిసి స్థానిక కౌన్సిలర్ తోపాటు చైర్మన్ జలపాల...
    0 Comments 0 Shares 94 Views 0 Reviews
  • బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
    రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాలనీవాసులు ఎన్ని పర్యాయాలు స్థానిక కౌన్సిలర్ మద్దమ్మతో కలిసి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన కరువైనది గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ వర్షపు నీటితో గుంతల మయం అయ్యాయి దీంతో కాలనీవాసులు అందరూ కలిసి స్థానిక కౌన్సిలర్ తోపాటు చైర్మన్ జలపాల...
    0 Comments 0 Shares 93 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com