మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.

0
106

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం సాయంత్రం 41 నోటీసులు జారీ చేశారు. మంగళవారం జరిగిన ఈ హత్యకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రోడ్లపై బైఠాయించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి, కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
అధికారుల నిర్లక్ష్య వైఖరి?
కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే...
By Thalakokkula Sadanandam 2026-05-02 04:21:13 0 199
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 129
Andhra Pradesh
కొత్త ఏడాదికి 50 వేల లక్షల కోట్ల పింఛన్లపై ఖర్చు గొల్లపూడి మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు
ఎక్కడా లేనివిధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు    కొత్త ఏడాదికి ఒకరోజు...
By Rajini Kumari 2025-12-31 10:37:26 0 205
Telangana
జూనియర్ సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకారి లిఖిత కి అభినందనలు తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ అరుణక్కనగర్ కి చెందిన ఏకారి లిఖిత  ఆంధ్ర ప్రదేశ్...
By Avunoori Mahesh 2026-04-12 07:09:57 0 126
Andhra Pradesh
వినాయక చవితిని మూడు రోజులు జరుపుకోవాలని:- ఎస్.ఐ చిరంజీవి
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజులపాటు...
By mahaboob basha 2025-08-26 14:27:36 0 585
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com