కొంపల్లి "వజ్ర టీవీఎస్ షోరూం" ప్రారంభం.

0
506

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  పేట్‌బషీర్ బాగ్, కొంపల్లి వద్ద "వజ్రా టీవీఎస్‌ షోరూమ్‌"ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే  చామకూర మల్లారెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రోప్రైటర్  దినేష్ కుమార్, వెంకటస్వామి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు.  ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సినీ నటి వర్ష, సామాజిక కార్యకర్త మండల రాధాకృష్ణ, బీఆర్ఎస్‌ నాయకులు జె ఎ సి వెంకన్న , మేకల రాము యాదవ్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    -sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు నగర పంచాయత్ లొ మునగాల
మునగాల జ్యోత్స్నా 7ఇయర్స్ సురేంద్ర కొతగేరి రోడ్ వీధి ము నా గాలా రోడ్ డెంగీ పొడిటివ్ కేసు ని...
By mahaboob basha 2025-06-19 14:42:14 1 1K
Telangana
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్...
By Sidhu Maroju 2025-08-17 07:39:47 0 399
Mizoram
Mizoram की पहली रेलवे लाइन: ऐतिहासिक कनेक्टिविटी कदम”
Mizoram ने अपना पहला #RailwayLine Sairang से Aizawl तक चालू करके एक ऐतिहासिक उपलब्धि हासिल करी...
By Pooja Patil 2025-09-12 05:50:20 0 10
Andhra Pradesh
కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్
కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా...
By mahaboob basha 2025-07-07 14:16:45 0 1K
Andhra Pradesh
జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం...
By mahaboob basha 2025-06-14 14:43:16 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com