కొంపల్లి "వజ్ర టీవీఎస్ షోరూం" ప్రారంభం.

0
544

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  పేట్‌బషీర్ బాగ్, కొంపల్లి వద్ద "వజ్రా టీవీఎస్‌ షోరూమ్‌"ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే  చామకూర మల్లారెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రోప్రైటర్  దినేష్ కుమార్, వెంకటస్వామి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు.  ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సినీ నటి వర్ష, సామాజిక కార్యకర్త మండల రాధాకృష్ణ, బీఆర్ఎస్‌ నాయకులు జె ఎ సి వెంకన్న , మేకల రాము యాదవ్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    -sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న రాష్ట్రం |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు దూకుడుగా ముందుకు సాగుతోంది.  ...
By Bhuvaneswari Shanaga 2025-09-30 12:38:48 0 37
Andhra Pradesh
తిరుపతి రెడ్‌క్రాస్‌కి కొత్త కమిటీ ఎన్నిక |
తిరుపతి రెడ్‌క్రాస్ శాఖకు కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. స్థానిక సేవా, సాంఘిక కార్యక్రమాల్లో...
By Bhuvaneswari Shanaga 2025-10-07 05:34:48 0 29
Andhra Pradesh
దుబాయ్‌లో పెట్టుబడుల కోసం మూడు రోజుల పర్యటన |
విశాఖపట్నంలో వచ్చే నెల జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు,...
By Akhil Midde 2025-10-22 12:34:27 0 55
Assam
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...
By Citizen Rights Council 2025-07-28 14:33:38 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com