స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది

0
872

తెలంగాణ స్టేట్

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది,ఇప్పటివరకు అనగా 26,07,2025 - తేదీ వరకు ఇప్పటివరకు తన ఆచూకీ లభించలేదు.పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాము.అయినా కూడా వారికి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు.ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఎక్కడైనా కనిపించినచో దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి గాని మరియు పోలీస్ నెంబర్ 100 - కి గాని ఈ క్రింద ఉన్న నెంబర్- 9989792750 -కి గాని సమాచారం అందించగలరు.అలాగే తన వెంబడి ఎవరున్నా కూడా పట్టుకోగలరని కోరుచున్నాను ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఎక్కడ కనిపించినా గానీ పోలీసువారికి సమాచారం అందించగలరు. అలాగే ఈ సందేశాన్ని ప్రతి గ్రూపులో పంపించగలరని కోరుచున్నాను. మీరు చేసే ఈ చిన్న పని పోలీసు వారికి ఎంతో సహాయం అవుతుంది. తను ఎక్కడ ఉన్నా ఏ జిల్లాలో ఉన్న .ఏ మండలంలో ఉన్నా కూడా ఏ ఊరిలో ఉన్నా కూడా ఏ ఇంటిలో ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది..అలాగే మీకు తెలిసిన మరిన్ని గ్రూపులలో కూడా పంపించగలరు.

Search
Categories
Read More
Andhra Pradesh
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర...
By Ratna Sekhar 2026-02-28 18:56:45 0 871
Andhra Pradesh
రోడ్డు భద్రతలపై ప్రజలకు అవగాహన : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లారహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ...కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ...
By Hari Krishna 2026-01-17 17:11:36 0 135
Telangana
"అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల...
By Sidhu Maroju 2026-05-12 09:38:49 0 101
Andhra Pradesh
అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి...
By Pagadala Venkateswar 2026-04-27 05:37:29 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com