స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది

0
807

తెలంగాణ స్టేట్

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది,ఇప్పటివరకు అనగా 26,07,2025 - తేదీ వరకు ఇప్పటివరకు తన ఆచూకీ లభించలేదు.పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాము.అయినా కూడా వారికి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు.ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఎక్కడైనా కనిపించినచో దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి గాని మరియు పోలీస్ నెంబర్ 100 - కి గాని ఈ క్రింద ఉన్న నెంబర్- 9989792750 -కి గాని సమాచారం అందించగలరు.అలాగే తన వెంబడి ఎవరున్నా కూడా పట్టుకోగలరని కోరుచున్నాను ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఎక్కడ కనిపించినా గానీ పోలీసువారికి సమాచారం అందించగలరు. అలాగే ఈ సందేశాన్ని ప్రతి గ్రూపులో పంపించగలరని కోరుచున్నాను. మీరు చేసే ఈ చిన్న పని పోలీసు వారికి ఎంతో సహాయం అవుతుంది. తను ఎక్కడ ఉన్నా ఏ జిల్లాలో ఉన్న .ఏ మండలంలో ఉన్నా కూడా ఏ ఊరిలో ఉన్నా కూడా ఏ ఇంటిలో ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది..అలాగే మీకు తెలిసిన మరిన్ని గ్రూపులలో కూడా పంపించగలరు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : 4.25 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Hari Krishna 2025-12-13 10:48:54 0 209
Andhra Pradesh
46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి...
By John Baji 2026-02-04 05:09:33 0 31
Andhra Pradesh
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం : కర్నూలు పోస్టల్ ఎస్పీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా : భారత ప్రభుత్వము తపాల శాఖ : కర్నూల్ డివిజన్ కర్నూలు-518001.భారత...
By Hari Krishna 2026-01-01 04:49:43 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com