స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది

0
742

తెలంగాణ స్టేట్

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది,ఇప్పటివరకు అనగా 26,07,2025 - తేదీ వరకు ఇప్పటివరకు తన ఆచూకీ లభించలేదు.పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాము.అయినా కూడా వారికి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు.ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఎక్కడైనా కనిపించినచో దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి గాని మరియు పోలీస్ నెంబర్ 100 - కి గాని ఈ క్రింద ఉన్న నెంబర్- 9989792750 -కి గాని సమాచారం అందించగలరు.అలాగే తన వెంబడి ఎవరున్నా కూడా పట్టుకోగలరని కోరుచున్నాను ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఎక్కడ కనిపించినా గానీ పోలీసువారికి సమాచారం అందించగలరు. అలాగే ఈ సందేశాన్ని ప్రతి గ్రూపులో పంపించగలరని కోరుచున్నాను. మీరు చేసే ఈ చిన్న పని పోలీసు వారికి ఎంతో సహాయం అవుతుంది. తను ఎక్కడ ఉన్నా ఏ జిల్లాలో ఉన్న .ఏ మండలంలో ఉన్నా కూడా ఏ ఊరిలో ఉన్నా కూడా ఏ ఇంటిలో ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది..అలాగే మీకు తెలిసిన మరిన్ని గ్రూపులలో కూడా పంపించగలరు.

Search
Categories
Read More
Telangana
తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
మహానేత వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ...
By Sidhu Maroju 2025-07-08 06:13:13 0 992
Telangana
జనసేవకుడు పెద్దపురం నరసింహకు డాక్టరేట్ పురస్కారం.
గత 15 సంవత్సరాలుగా పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వాళ్ల వరకు నిరంతరం సేవ చేస్తూ.. ముందు వరసలో...
By Sidhu Maroju 2025-06-16 18:12:46 2 1K
Andhra Pradesh
వైజాగ్‌ తీరం దాటే మోంతా తుఫాన్‌ ఉధృతి |
బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్‌ వేగంగా దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా...
By Akhil Midde 2025-10-25 09:21:11 0 60
Telangana
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
By Sidhu Maroju 2025-10-14 15:21:22 0 63
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com