హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.

0
79

మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పదేపదే సర్వేలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని శుక్రవారం ఆరోపించారు. సర్వే నంబర్ 102లోని సబ్‌డివిజన్లలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన తమను అనవసరంగా వేధిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రహరీ గోడ తొలగించేందుకు జేసీబీతో వచ్చిన అధికారులు స్థానికుల నిరసనతో వెనుదిరిగారని గుర్తుచేశారు. ఇకపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితుడు వాసుదేవ హెచ్చరించారు.

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal LGBTQ+ Youths Complete IHM Culinary Training
Four youths from AP QueerStation in Arunachal Pradesh have successfully completed an intensive...
By Tejaswini Komanduru 2026-06-15 10:31:24 0 222
Business & Finance
Commercial Real Estate Demand Remains Strong in Delhi-NCR
Delhi-NCR continues to witness strong demand for commercial office spaces, driven by the...
By Navya Sree 2026-06-29 07:44:02 0 62
Telangana
ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.
జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం...
By Sidhu Maroju 2025-06-19 13:43:28 0 1K
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:43:06 0 426
Andhra Pradesh
ఎమ్మెల్యే సుజనా చౌదరి గో సేవ
ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ..                 ...
By Rajini Kumari 2026-01-13 15:48:41 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com