నిజామాబాద్

0
24

అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పరిష్కారం.

అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ పరిసర ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ కావడంతో గత కొన్ని రోజులుగా మురుగు నీరు నిల్వ ఉండి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టించాను. వారి సహకారంతో డ్రైనేజ్ లైనును పూర్తిగా శుభ్రపరచించి, బ్లాక్‌ను తొలగించి సమస్యను విజయవంతంగా పరిష్కరించడం జరిగింది.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను అని అయన అన్నరు. 

నాగొల్ల లక్ష్మీనారాయణ

19వ డివిజన్ కార్పొరేటర్

జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి

Search
Categories
Read More
Telangana
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన...
By Mittapelli Saketh 2026-02-08 01:21:59 0 338
Andhra Pradesh
Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు.
ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ వైసీపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:52:29 0 166
Andhra Pradesh
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...
By Mobbu Venkatramana 2026-02-27 15:32:02 0 297
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:08:13 0 117
Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.
14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు  ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల...
By Pagadala Venkateswar 2026-01-23 05:45:48 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com