ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ

0
255

విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మా ణం చేస్తున్న తరుణంలో కొత్త భవ నా న్నీ   ప్రాంతీయ  ఆయుష్ శాఖ ఉప సంచాల కులు జోనల్ - 1 డాక్టర్ కైపు శ్రీని వాస రావు ఆకస్మిక తనిఖీ చేశారు . అందులో భాగంగా భవనం నిర్మాణం జరుగుతున్న సమయం లో నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు చాలా చక్కగా జరగాలని. గోడలు పై కప్పు నిర్మా నాలను ఆ రా తీశారు. నాణ్యమైన కట్టడాలు చేపట్టాలని లేకపోతే బిల్లులు కావని. అతి త్వర గా భవనం పూర్తి చే యాలని కాంట్రాక్టర్ . కూలీలకు సూచించారు. ఆయన వెంట డాక్టర్ శ్రీదేవి. ఎం యన్ ఓ వినోద్ కుమార్ ఆఫీసు సబార్డ్ నెట్ రాము. ఉన్నారు 

Search
Categories
Read More
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:23 0 121
Andhra Pradesh
మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత
కర్తవ్యం జయశాంతి!   కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి...
By Rajini Kumari 2026-01-20 10:29:13 0 108
Telangana
సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం...
By Bittu Bittu 2025-12-14 04:57:30 0 461
Andhra Pradesh
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన...
By Ratna Sekhar 2026-03-11 08:01:56 0 321
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com