కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.

0
33

విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె. సుబ్రహ్మణ్యం కోరారు. మదనపల్లిలో ఒకటి, రెండు తరగతుల ఉపాధ్యాయుల కోసం ప్రారంభమైన ఆరు రోజుల "జ్ఞాన ప్రకాశ్" శిక్షణా కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. భాషా, గణిత సామర్థ్యాల పెంపుదలకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల నుండి ఒకరు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉందని తెలిపారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
కోటప్పకొండ రహస్యం కాకుల వాళ్లకు పోవడానికి కారణం ఇదే
*కోటప్పకొండ రహస్యం.. కాకులు వాలకపోవడానికి కారణం ఇదే!*   పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు...
By Rajini Kumari 2026-04-13 08:01:29 0 81
Andhra Pradesh
స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు.
కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి...
By Pagadala Venkateswar 2026-05-28 07:14:50 0 43
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:47 0 52
Telangana
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే   తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు   సర్పంచ్...
By Ellandula Sandeep 2025-12-25 09:26:40 0 493
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com