ఎండల ప్రభావం వల్ల తగ్గిన ...గృహజ్యోతి లబ్ధిదారుడు!

0
31

WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు

భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD గారు తెలపడం జరిగింది

ఉమ్మడి జిల్లాలో మే నెలలో ఎండల తీవ్రతకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. TGNPDCL పరిధిలోని ຜູ້ 5,95,805 ລ້ ໖ 5,42,026 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఏసీలు, కూలర్ల వాడకంతో 53,779 సర్వీసుల వినియోగం 200 యూనిట్లు దాటడంతో వారు బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. వచ్చే నెలల్లో వినియోగం 200 యూనిట్ల లోపు ఉంటే మళ్లీ ఉచిత విద్యుత్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు .... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
మద్రాస ఫౌండేషన్ నిర్మాణం !!
కర్నూలు : డోన్ : ద్రోణాచలం :  ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...
By Hari Krishna 2025-12-22 14:34:07 0 195
Telangana
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ...
By Ponnala Srinivasrao 2026-04-27 05:02:39 0 97
Andhra Pradesh
పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా...
By Kothuru Murali 2026-06-05 13:19:57 0 35
Telangana
తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్...
By Sunka Santhosh 2026-05-21 14:38:55 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com