బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించి నా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

0
69

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ స్పందించింది.

‎కేసు వివరాలను సైబరాబాద్ సీపీ రమేష్ నుంచి తెప్పించుకున్న కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి.

‎పోక్సో కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన బాలల హక్కుల కమిషన్‌.

‎విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేసిన కమిషన్‌.

‎కేసులో ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించనున్న ప్రత్యేక బెంచ్‌.

‎బాలల హక్కుల పరిరక్షణలో రాజీ ఉండదన్న సంకేతాలు.

‎భగీరథ్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం. రేపుతున్న వేళ కీలక పరిణామం.

‎కేసు దర్యాప్తుపై అధికార యంత్రాంగం.

Search
Categories
Read More
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:27:47 0 1K
Andhra Pradesh
మదనపల్లె లో బిసి సింహాగర్జన పోస్టర్లు ఆవిష్కరణ.
మదనపల్లె జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం, బీసీవై పార్టీ అధినేత బోడెం...
By Pagadala Venkateswar 2026-02-06 13:11:34 0 114
Andhra Pradesh
మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్...
By Pagadala Venkateswar 2026-01-04 07:11:29 0 213
Andhra Pradesh
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-20 14:05:57 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com