బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై స్పందించి నా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
Posted 2026-05-12 00:48:41
0
123
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది.
కేసు వివరాలను సైబరాబాద్ సీపీ రమేష్ నుంచి తెప్పించుకున్న కమిషన్ ఛైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి.
పోక్సో కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన బాలల హక్కుల కమిషన్.
విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసిన కమిషన్.
కేసులో ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించనున్న ప్రత్యేక బెంచ్.
బాలల హక్కుల పరిరక్షణలో రాజీ ఉండదన్న సంకేతాలు.
భగీరథ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం. రేపుతున్న వేళ కీలక పరిణామం.
కేసు దర్యాప్తుపై అధికార యంత్రాంగం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vizag international fleet 2026
విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన...
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ...
Business Plan Preparation for Sustainable Business Growth
A business plan is a strategic document that outlines your business goals, market analysis,...
రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
రబీ సీజన్లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు...
Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ను నియమించాలన్న విద్యాసాగర్
33 ఏళ్ల...