As a reporter for Bharat Awaz News, my mission is to amplify rural voices. I specialize in connecting local realities with mainstream news, ensuring that the stories of our villages and Panchayats are heard. I believe in reporting facts that matter to the community."
-
41 Posts
-
3 Photos
-
0 Videos
-
Business at Devarfasalwad
-
Studied degree at SscClass of Degree
-
Followed by 5 people
-
Experience
5+ Years -
Language
Hindi , Telugu , Other
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
నారాయణపేట జిల్లాలో దారుణభరత్ అవాజ్ సూర్యమోహన్ నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది నగల కోసం ఓ మహిళను దుండగులు హత్య చేశారు పది రోజుల క్రితం అదృశ్యమైన ఆ మహిళ విగతజీవిగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలకలాన్ని రేపింది పోలీసుల వివరాల ప్రకారం మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాదరవ్ పల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ పది రోజుల...0 Comments 0 Shares 18 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
అమిత్ షా పొగబెట్టారు.అమిత్ షా పొగబెట్టారు. పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి.... విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే NGOలకు మన అమిత్ షా గారు కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు: 1) అన్ని NGO లు - తమ బ్యాంకు అకౌంటుని ఢిల్లీలో SBI లోనే ఉంచాలి. 2) ఆ NGO లు ముందుగా Home Ministry నుంచి అనుమతి పొందాలి 3) ఆ అనుమతి పొందిన తర్వాతే బ్యాంకు అకౌంటుని తెరవబడుతుంది 4) తద్వారా - Home Ministry ఎవడెవడికి ఎంతెంత...0 Comments 0 Shares 21 Views 0 Reviews
-
సార్కొడంగల్ లో ని తన స్వగృహంలో సార్ ప్రక్రియలో పాల్గొని ఏంయుమరేషన్ ఫామ్ ను బిఎల్ ఓ కు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తన ఓటును కొడంగల్ లోనే నమోదు చేసుకున్నారు.0 Comments 0 Shares 19 Views 0 Reviews
-
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ**దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *న్యూఢిల్లీ* మేము వాయిదా తీర్మానం (Adjournment Motion) దాఖలు చేశాము. కేసీ వేణుగోపాల్ జీ దీనికి ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా నిన్న జరిగిన నిరసన గురించి మాట్లాడితే... దేశం మేల్కొంటోంది, దేశ యువత చూస్తోంది, వారి కళ్ల ముందే వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనిస్తోంది. లక్షలాది మంది యువకులు...0 Comments 0 Shares 33 Views 0 Reviews
-
నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించనున్న సీఎం సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్న సీఎం. ఇవాళ రాత్రి కొడంగల్ లోనే బస చేయనున్న...0 Comments 0 Shares 28 Views 0 Reviews
-
మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదుసూర్యమోహన్ మద్దూర్ మండలం రిపోర్టర్ మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు రక్షణ కవచమే రాక్షసత్వంగా మారితే మహిళా పోలీసులకే రక్షణ కరువైన వైనం కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఎస్సై విజయకుమార్ పైన లైంగిక ఆరోపణ కేసు నమోదు గతంలో తనతో పాటు పనిచేసిన మహిళా పోలీస్ ను లైంగికంగా వేధించాడు అని...0 Comments 0 Shares 180 Views 0 Reviews
-
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతిసూర్యమోహన్మ మాద్దూర్ మండలం రిపోర్టర్ ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం రేనివాట్ల గ్రామం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేనివాట్ల సమీపంలో ఒక ట్రాక్టర్...0 Comments 0 Shares 207 Views 0 Reviews
-
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లుసూర్యామెహన్ మద్దూర్ మండల్ రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది 📌 చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7)...0 Comments 0 Shares 232 Views 0 Reviews
-
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లుసూర్యమోహన్మ మద్దూర్ మండల్ రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది 📌 చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనుంది ...0 Comments 0 Shares 213 Views 0 Reviews
-
వివాహిత అనుమానాస్పద మృతిభారత్ ఆవాజ్ సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్ వివాహిత అనుమానాస్పద మృతి నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి...0 Comments 0 Shares 246 Views 0 Reviews
-
మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడిసూర్యమోహన్, మద్దూరు మండలం రిపోర్టర్ మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నెల 15న మొదలైన దరఖాస్తుల గడువు మే7వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటర్ పూర్తి...0 Comments 0 Shares 257 Views 0 Reviews
-
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగకొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ సూర్యమోహన్ మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు భారత్కో అవాజ్ కొడంగల్ మద్దూరు,మార్చి 29: నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ...0 Comments 0 Shares 337 Views 0 Reviews
-
కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగకొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ సూర్యమోహన్ మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు భారత్కో అవాజ్ కొడంగల్ మద్దూరు,మార్చి 29: నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ...0 Comments 0 Shares 328 Views 0 Reviews
-
విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలువిద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు భారత్ అవాజ్ కొడంగల్ నియోజకవర్గం రిపోర్టర్ సూర్యమోహన్ కేసు నమోదు కాకుండా సెటిల్మెంట్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఘటనలో విస్తుపోయే నిజాలు కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మైనర్ బాలికపై పలుమార్లు...0 Comments 0 Shares 336 Views 0 Reviews
-
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదంభారత్ అవాజ్ మద్దూర్ మండల్ రిపోర్టర్ సూర్యమోహన్ మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం కారు ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలు భారత్ అవాజ్ కోడంగల్ నియోజకవర్గం మార్చి 23 నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం దమ్గన్పూర్,నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అతివేగంతో అజాగ్రత్తగా...0 Comments 0 Shares 352 Views 0 Reviews
-
వసంత నవరాత్ర ప్రారంభం🌹 🌼 ॐ 卐 ॐ 🌼 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🙏*శ్రీ పరాభవ నామ సంవత్సర* 🙏 🪴 *ఉగాది* 🪴 🌾 *వసంత నవరాత్ర ప్రారంభం* 🎋 మీకు, మీ కుటుంబ సభ్యులకు 💐 *ఉగాది శుభాకాంక్షలు* 💐 ఈ శ్లోకం ఉగాది పచ్చడి సేవించే ముందు...0 Comments 0 Shares 384 Views 0 Reviews
-
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానంకోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ చేసిన శ్రీ ఆంజనేయులు గారిని జీకే ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్ గారు శాలువాతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో...0 Comments 0 Shares 451 Views 0 Reviews
-
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ**ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* భారత్ అవాజ్ న్యూస్... సూర్యమోహన్ తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే...0 Comments 0 Shares 489 Views 0 Reviews
More Stories