కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ

0
198

కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ 

 

సూర్యమోహన్ 

 

మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ

 

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు

 

భారత్కో అవాజ్  కొడంగల్ ​మద్దూరు,మార్చి 29:

 

నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా టీడీపీ జెండా ఎగురవేసినారు.ఈ వేడుకను టీడీపీ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బుడ్డోల్ల శ్రీనివాస్ ,కార్యకర్తలు కలిసి జెండాను ఆవిష్కరించిన తర్వాత బుడ్డోల్ల శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలను చాటిచెప్పారు టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని కేవలం పేద ప్రజలకోసం ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాడు అని నేడు తెలంగాణలో కూడ పేద ప్రజలకు న్యాయం జరుగలి అంటే మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకుని రావాలి టీడీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండే 

​ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ బుడ్డోల్ల మల్లేశ్వరి, మద్దూర్ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బుడ్డొల్ల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు జోగు హనుమంతు, మాజీ వార్డ్ మెంబర్ వంచర్ల కిష్టప్ప పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు వెంకటయ్య, బీములు, నర్సప్ప, హనుమంతు, నర్సింలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా "జై తెలంగాణ - జై తెలుగుదేశం - జై ఎన్టీఆర్" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మద్దూరు పురవీధుల్లో మారుమోగాయి.

Search
Categories
Read More
Telangana
పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,
  పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.   రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక...
By Prashanth Goindla 2025-12-22 07:43:53 0 310
Andhra Pradesh
జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్
*బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న*  *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి...
By Rajini Kumari 2026-01-03 09:20:02 0 281
Andhra Pradesh
Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద!!!!
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో...
By SivaNagendra Annapareddy 2025-12-20 05:05:41 0 194
Telangana
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-06-21 17:20:38 0 1K
Andhra Pradesh
Anagani Satya Prasad: ఏపీలో 22 ఏ భూముల సమస్య పరిష్కారానికి త్వరలో విధాన ప్రకటన: మంత్రి అనగాని.
రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడి రీసర్వేలో రైతులను భాగస్వామ్యం...
By Pagadala Venkateswar 2026-01-31 06:03:17 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com