రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు

0
96

సూర్యమోహన్మ మద్దూర్ మండల్ 

 

 

రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు

 

 

​మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది

 

 

​📌 

​చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనుంది 

​కోర్సులు కళాశాలలో కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి

​B.A. (H.E.P)

​B.Com (Computer Applications)

​B.Sc. (MPC, MPCS, BZC)

​రిజిస్ట్రేషన్ ఎక్కడ ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లు లేదా నేరుగా మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు 

​ప్రిన్సిపల్ విన్నపం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఉమ్మడి మండల విద్యార్థులు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ప్రభుత్వ కళాశాలలోని వసతులను సద్వినియోగం చేసుకోవాలి కృష్ణారెడ్డి ప్రిన్సిపల్

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.
తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, మండ నవీన్‌  ఈ...
By Pagadala Venkateswar 2026-01-31 06:08:11 0 211
Andhra Pradesh
ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎం వి ఐ సుప్రియ
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సును శనివారం...
By Kothuru Murali 2026-01-04 11:12:06 0 158
Telangana
తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"
ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-04-04 02:00:57 0 229
Telangana
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ టీచర్ మృతి.
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య...
By Thalakokkula Sadanandam 2026-04-18 18:05:33 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com