0 Comments
0 Shares
263 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
పశ్చిమగోదావరి జిల్లా డివైడర్ను ఢీ కొట్టి నా బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతిపశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెనుమంట్ర మండలం పోలమూరు వద్ద ఓవర్ స్పీడ్ తో డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ప్రమాదంలో ముగ్గురు మృతి.. .0 Comments 0 Shares 316 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిశనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ఉప్పరపల్లికి చెందిన రిహాన్ అనే యువకుడు బైక్ పై తిరిగి వస్తుండగా, బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా వాసి ఇతనేనంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంతమంది గాయపడినట్లు సమాచారం, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 46 Views 0 Reviews
-
పుంగనూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిపుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం శవపరీక్ష నిర్వహించిన అనంతరం, తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు...0 Comments 0 Shares 28 Views 0 Reviews
-
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతితమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత శనివారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనికి సిఎంసి ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిఅన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో గోపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన విశ్వనాధ్ (40) తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 97 Views 0 Reviews1
-
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిఅన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధను (17) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద పంచాయతీకి చెందిన ధను, పాపయ్య అలియాస్ నాని ద్విచక్ర వాహనంలో పీలేరు వెళ్లి తిరిగి వస్తుండగా ఎర్రగుంట్ల పల్లె బస్టాప్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిరామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ప్రమాద బీమా మంజూరు అయినట్లు టిడిపి రామాపురంమండల అధ్యక్షుడు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు బాధ్యత కార్యకర్తలు కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు హస్నాపురం గ్రామం గొల్లపల్లి కి చెందిన పప్పిరెడ్డి ఇరుగుల్ రెడ్డి...0 Comments 0 Shares 225 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచిలుకూరు గ్రామానికి చెందిన మాదాసు కోటయ్య వయసు 70 సం,, కోదాడ-హుజూర్ నగర్ రహదారి పై రోడ్డు దాటుతుండగా, హుజూర్ నగర్ నుండి కోదాడ వైపుకు వెళ్తున్న కారు నంబర్ TS 29 K 9399 గల కారు స్పీడుగా వస్తుండడంతో రోడ్డు దాటుతున్న కోటయ్య అనే వ్యక్తి నీ కారు బలంగా ఢీకొనడంతో కోటయ్యకు తీవ్ర గాయాలు కాగా కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు...0 Comments 0 Shares 44 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మరో బైక్ పై ఉన్న కదిరికి చెందిన మురళి తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బెంగుళూరులో మృతి చెందాడు. వలసపల్లి గ్రామం కృష్ణాపురానికి చెందిన శివప్రసాద్(28) అతని బావమరిది మోహిత్ లు ఓ బైక్ పై వలసపల్లి కాలనీకి వెళ్తుండగా ఈ ఘటన...0 Comments 0 Shares 199 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతివిజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ (M) గుడివాడకు చెందిన గుడివాడ కిషోర్ (19) తన బైక్ పై కొట్యాడలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాసాపేట సమీపంలో గల వంతెన వద్ద బైక్ అదుపు తప్పడంతో గెడ్డలో పడి మునిగి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ పాపారావు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....0 Comments 0 Shares 261 Views 0 Reviews
-
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని కలిగించింది. వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన తుమ్మల కొండలరావు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండలరావు సోమవారం సాయంత్రం రహదారిపై ప్రయాణిస్తుండగా మాధవపట్నం సమీపంలో జేసీబీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లావరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి..... భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా :వర్ధన్నపేట మండలం ఈరోజు ఉదయం 8:30 కు ఇల్లంద శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై తన చెల్లెలి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో అక్కడికక్కడే ప్రాణాలు.. కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...0 Comments 0 Shares 141 Views 0 Reviews
More Results