0 Comments
0 Shares
28 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
-
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిఅన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మహాభారతం అనేది చాలా గొప్ప కార్యం అని భారతం యొక్క ఆవశ్యకత ప్రజలందరూ తెలుసుకోవాలి అని పేర్కొన్నారు భారతం విశిష్టత గురించి తెలుసుకుని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని పేర్కొన్నారు ఈ మహాభారత...0 Comments 0 Shares 28 Views 0 Reviews
-
నిలబడటానికి నీడ లేదు - కూర్చోవడానికి కుర్చీ లేదు.*బాపట్ల జిల్లా,బాపట్ల:* బాపట్ల నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రయాణికులు నిలబడటానికి నీడ లేదు.... సరే అనుకుని బస్ షెల్టర్ లో కూర్చుందాం అంటే కుర్చీలు ఉండవు అని వయసు మీరిన పెద్ద వయసు వారు, పసి పిల్లల తల్లిదండ్రులు అసహనం వ్యక్త పరుస్తున్నారు. సమయానికి తగిన బస్సులు లేక బాపట్ల పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నారు తరుణంలో, ప్రధాన నగరం నుంచి ఎటు...0 Comments 0 Shares 25 Views 0 Reviews1
-
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిఅన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మహాభారతం అనేది చాలా గొప్ప కార్యం అని భారతం యొక్క ఆవశ్యకత ప్రజలందరూ తెలుసుకోవాలి అని పేర్కొన్నారు భారతం విశిష్టత గురించి తెలుసుకుని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని పేర్కొన్నారు ఈ మహాభారత...0 Comments 0 Shares 23 Views 0 Reviews
-
బీజేపీ 46వ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణ & నేతల సన్మానం.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ స్ట్యాచ్యూ వద్ద బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, మాధవ , శ్రీనివాస్ వర్మల ను ఘనంగా సన్మానించారు. అలాగే ఆల్వాల్ బాలాజీ ఆలయంలో కూడా బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ...0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడుఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు రాయచోటి నియోజకవర్గ సమస్యలను మరియు భవిష్యత్తు కార్యచరణ పై ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చంద్రబాబు గారుదిశ నిర్దేశం చేశారు0 Comments 0 Shares 29 Views 0 Reviews
-
-
విజయవాడ రూరల్ మండలం నున్నలో ఆకాల వర్షంAvja *విజయవాడ రూరల్ మండలం నున్నలో వడగళ్ల వాన – రైతుల్లో ఆందోళన* విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం రైతులను కలవరపరిచింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో ఆరబెట్టిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిసి రైతులకు నష్టం కలిగించింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో రైతులు అప్రమత్తం...0 Comments 0 Shares 20 Views 0 Reviews
-
అమ్మవారికి బంగారు డైమండ్ మంగళసూత్రాలు బహుకరణవిరాళము : బంగారు డైమండ్ సూత్రాలు బరువు 22 గ్రాములు దాత జి శరత్ బాబు మరియు ఫ్యామిలీ వీరి అడ్రస్ ఆచార్య రంగనగర్, బెంజ్ సర్కిల్ విజయవాడ-520010 సుమారు నాలుగు లక్షల విలువైన వస్తువును ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ గాంధీ గారిని కలిసి విరాళం అందజేసి ఉన్నారు0 Comments 0 Shares 19 Views 0 Reviews