గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

0
175

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మహాభారతం అనేది చాలా గొప్ప కార్యం అని భారతం యొక్క ఆవశ్యకత ప్రజలందరూ తెలుసుకోవాలి అని పేర్కొన్నారు భారతం విశిష్టత గురించి తెలుసుకుని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని పేర్కొన్నారు ఈ మహాభారత యజ్ఞానికి హరికథ గాయని ఏలూరు కి చెందిన డాక్టర్ సప్ప భారతి గారికి హరికథ కాలక్షేపం కార్యక్రమం చేపడుతున్నారు 

Like
1
Search
Categories
Read More
Telangana
తల్లి సురక్షితం.. రాష్ట్రం సుభిక్షం..: దామోదర రాజనర్సింహ.|
సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే...
By Sidhu Maroju 2026-04-08 14:00:02 0 187
Andhra Pradesh
మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు :  కర్నూలు జిల్లా మహిళల భద్రత కు పటిష్ట చర్యలు చేపట్టిన కర్నూలు...
By Hari Krishna 2026-01-23 14:06:55 0 147
Telangana
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.
హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని...
By Sidhu Maroju 2025-08-16 09:09:02 0 623
Telangana
సైబర్ మోసాల పై జర జాగ్రత్త : ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని...
By Sidhu Maroju 2026-03-04 15:06:24 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com