కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన

0
135

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాట్లను పరిశీలించారు.

దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న కోనేరు జలాశయాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండి, భద్రతా సూచనలు పాటించాలని సూచించారు.

అలాగే ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా జరగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
అంగన్వాడి కేంద్రాలు పరిశీలన....
దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న  స్టాక్...
By Gujile Ramu 2026-04-25 12:27:30 0 152
Telangana
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
By Vanmoj Suryamohan 2025-12-29 14:37:26 0 395
Andhra Pradesh
Chandrababu Naidu: నర్సింగ్ అడ్మిషన్స్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా  వైద్యారోగ్య శాఖ...
By Pagadala Venkateswar 2026-02-14 06:06:16 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com