పుంగనూరు నియోజకవర్తు: పొలంలో అరుదైన మే పుష్పం వికసించింది

0
80

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో రవి కుమార్ అనే రైతు పొలంలో మంగళవారం మే పుష్పం వికసించింది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే మే నెలలో వికసించే ఈ పుష్పాన్ని చూసి రైతు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తొలకరి వర్షాలకు సూచికగా ఈ పుష్పాన్ని భావిస్తున్నట్లు మరో రైతు పెద్దన్న తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా భద్రతకు శక్తి యాప్ తప్పనిసరి'
శ్రీకాకుళం బలగ రామాలయం ఆవరణలో మహిళల రక్షణే లక్ష్యంగా శక్తి టీమ్-1 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...
By Manda Ramkumar 2026-03-27 12:52:28 0 207
Andhra Pradesh
ఈరోజు కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో కనిగిరి పట్టణ తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం
ఈరోజు కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో కనిగిరి పట్టణ తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష...
By Chennaiah Kati 2026-07-10 07:09:33 0 58
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:29 0 165
Andhra Pradesh
చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం...
By Kothuru Murali 2026-05-26 11:38:26 0 81
Andhra Pradesh
Andhra Pradesh Boosts Disaster Preparedness Measures
Andhra Pradesh continues to strengthen its disaster preparedness framework to address cyclones,...
By Fathima Safa 2026-06-27 11:10:22 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com