మదనపల్లెలో C, D గ్రేడ్ విద్యార్థుల 30 రోజుల విద్యా ప్రణాళిక.

0
80

అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 10వ తరగతి C, D గ్రేడ్ విద్యార్థులకు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సబ్జెక్టుకు నిపుణులైన ఉపాధ్యాయులు సులభతరమైన బోధన అందిస్తారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి యోగా, మెడిటేషన్ వంటి కార్యకలాపాలు కూడా చేర్చబడ్డాయి. ఈ ప్రణాళికను పూర్తిచేసిన విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన ఉంటుందని డీఈఓ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఈ నెల 17న నిర్వహించనున్న జాతీయ...
By Pagadala Venkateswar 2026-02-11 11:28:30 0 83
Andhra Pradesh
ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :
కర్నూలు : కర్నూలు : ఆదోని  : ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా , హోళగుంద మండల కేంద్రంలో పౌర...
By Hari Krishna 2025-12-30 16:34:31 0 181
Telangana
నగరవాసుల ప్లేట్లలో 'విషం': భారీగా పట్టుబడ్డ కల్తీ పన్నీరు నిల్వలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ కల్తీ పన్నీరు గుట్టురట్టు: 3,000 కిలోలు సీజ్.. ఆరు షాపులపై...
By Sidhu Maroju 2026-03-18 16:47:49 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com