తిరుపతి లడ్డు పై ఆగని పోరు

0
77

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు సారధ్యంలో, తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్న వచ్చినటువంటి రిపోర్ట్ లో కల్తీ ఉందని తెలియజేయడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి దేవస్థానము నందు, ఈరోజు గురువారం 29 - 1- 2026న ఉదయం 11:00 గంటలకు పిళ్లా సుదర్శన్ రావు - బుద్దు వారి గుడి చైర్మన్ అధ్యక్షతన, దేవస్థానం శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దుష్ట పరిపాలన లడ్డులో వాడే నెయ్యి కల్తీ చేసి ప్రజలను మోసం చేసిన గత ప్రభుత్వ మోసాలను కడిగి వేయడానికి ఆ భగవంతుడు యొక్క సన్నిధిని శుద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ డూండీ రాకేష్ గారు - రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్, శ్రీ రాజు సోలంకి గారు - వాణిజ్య విభాగం అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా, శ్రీ గణప రాము గారు - శనీశ్వరాలయం చైర్మన్, శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈగల సాంబ నమ్మి భాను మరియు ఉప్పూడి రాము - ధర్మకర్త, నందే విజయలక్ష్మి - ధర్మకర్త మరియు పాల మాధవ ఎంపీ గారి పిఎ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 

పిళ్లా సుదర్శన్ రావు

బుద్ధు వారి గుడి చైర్మన్

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీ చార్జీలు పెంచభూమన్న మంత్రి మండి పల్లి
AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం...
By Pagadala Venkateswar 2026-01-13 07:38:02 0 75
Andhra Pradesh
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:42:57 0 34
Andhra Pradesh
ఘనంగా భారత్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ :  జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు... జాతీయ...
By Hari Krishna 2026-01-26 08:17:24 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com