మదనపల్లెలో C, D గ్రేడ్ విద్యార్థుల 30 రోజుల విద్యా ప్రణాళిక.

0
149

అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 10వ తరగతి C, D గ్రేడ్ విద్యార్థులకు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సబ్జెక్టుకు నిపుణులైన ఉపాధ్యాయులు సులభతరమైన బోధన అందిస్తారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి యోగా, మెడిటేషన్ వంటి కార్యకలాపాలు కూడా చేర్చబడ్డాయి. ఈ ప్రణాళికను పూర్తిచేసిన విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన ఉంటుందని డీఈఓ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా గుడివాడ    కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను...
By Rajini Kumari 2026-03-23 14:37:25 0 181
Telangana
జీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్):మూడవ విడత...
By Bheeshman King 2025-12-14 13:42:01 0 353
Andhra Pradesh
పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదంమురళి
పుంగనూరు మండలంలోని రాయలపేట రోడ్డులోని మొరంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ముని వెంకటప్పకు...
By Kothuru Murali 2026-06-22 10:59:20 0 146
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి...
By Kothuru Murali 2026-02-10 07:24:53 0 231
Uttar Pradesh
Over 100 Dead as Intense Storms and Lightning Ravage Uttar Pradesh
A highly severe storm system accompanied by violent winds up to 130 kmph, heavy rainfall, and...
By Dunna Jessicaruth 2026-05-18 10:23:33 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com