కొడుకు కోసం తండ్రి విన తులు

0
427

కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం లో ఓల్డ్ పోస్టాఫీసు దగ్గర ఉన్న కోట వీధికి చెందిన మైల పిల్లి తా తారావు జన సేన ఆవిర్భావం నుంచి పార్టీ నాయకుడిగా పని చేస్తున్నా డు. ఈ రోజు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖ వచ్చిన సందర్భంగా . తన కుమారుడు జోగింద్ర స్వామి నవ దీర్గ గత 15 సంవత్స రాలు గా తల సేమియా వ్యా ది తో బాధ పడు తున్నార నీ. నిరంతరమూ హైదరా బదుకు 350 కెఎం. వెళ్లి అక్కడ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తూ రోజు 12 మాత్రలు వేసుకొని సాయంత్రం వరకు తన పొట్ట మీద ఇంజెక్షన్ వేసుకొని నిత్యం అందరికి సాధారణం గా బతుకుతూ పోరాడుతున్నాడు. ఇంత కష్టం లో కూడా చదరంగం ఆట లో జిఎం అ వ్వా లన్న లక్ష్యం తో గత ఏడా జిల్లా స్థాయి చదరంగం పోటీలలో అండర్ 14 . ఉమ్మడి విశాఖ ఫస్ట్ వచ్చాడు. నా కొడుకు అందరిలా జీవింప డానికి బీఎంటి ఆపరేషన్ అవసరం అని వైద్యులు గానూ 30 లక్షలు అవు తుంది అని చెప్పారు ఈ సంగతి తెలుసుకున్న విశాఖ దక్షిణ ఎంఎల్ఏ వంశీ కృష్ణ శ్రీని వాస్ సిఎం ఆర్ ఎఫ్ కింద 8 లక్షలు సహాయం చేసి భరోసా ఇచ్చారు. కాబట్టి నాలాంటి పేద వాని పై కరుణించి నా బిడ్డ ఆపరేషన్ విషయం లో మానవ దృక్పథంతో స్పందించి ఆ దు కో రని డిప్యూటీ సిఎం గారిని వేడు కొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి...
By Benguluri Madhubabu 2026-02-26 10:51:17 0 163
Andhra Pradesh
పెళ్లి కార్డులో సీఎం ఫోటోలు ముద్రించి ఆహ్వానం పలికిన TDP నేత.
మదనపల్లె మండలం పనసమాకులపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జి. వి. నాయుడు, తన కుమార్తె వివాహ...
By Pagadala Venkateswar 2026-04-02 05:40:37 0 115
Andhra Pradesh
దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు
తుమ్మలపల్లి   *25-12-2025*    *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు...
By Rajini Kumari 2025-12-25 07:57:21 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com