అన్నమయ్య జిల్లా : ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి

0
111

మదనపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ.రెడ్డయ్య (35) విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతతో మృతి చెందారు. ఆదివారం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, రామసముద్రం చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న రెడ్డయ్యకు తీవ్ర అస్వస్థత కలగడంతో సహచరులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. సిబ్బంది ఆయనకు నివాళులర్పించా

Search
Categories
Read More
Andhra Pradesh
రెవిన్యూ సిబ్బందితో సమీక్ష : కర్నూలు కలెక్టర్
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు డివిజన్ లో ...
By Hari Krishna 2026-01-08 08:12:13 0 190
Business & Finance
Haryana Plans World-Class Wholesale Trade Hub
The Haryana Government has invited wholesale traders from Delhi to invest in a proposed...
By Navya Sree 2026-06-30 05:53:10 0 35
Andhra Pradesh
ఏపీలో అమ్మను తలపిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు
*Press Release*   *అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు*   *లక్షల మంది పేదల...
By Rajini Kumari 2026-04-19 12:34:23 0 110
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 214
Business & Finance
Working Capital Keeps Your Business Running Smoothly
Working capital is the money a business uses to manage its day-to-day operations, including...
By Navya Sree 2026-07-20 05:51:38 0 22
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com