పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు

0
70

పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ పరీక్షలో ఒక విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన ఆ విద్యార్థిపై నిబంధనల ప్రకారం మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com