ప్రతి బీఎల్ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ
Posted 2026-07-07 04:30:35
0
52
రామసముద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వైఎస్ఆర్సిపి మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉలపాడు, చొక్కాడ్లపల్లి గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ గణన పత్రాలు పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలని, బీఎల్ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి, ఈశ్వర్రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Heavy Rainfall in Hyderabad today evening
There is a heavy Rainfall happening in Hyderabad today evening. Suddenly the climate got too cold...
పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
యర్రగొండపాలెం నియోజకవర్గం,...
దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు
దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం : 11.00 గంటలకు...
Ambati Rambabu: హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య
తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా...
హన్మాజిపేటలో వేడుకల సందడి: ఘనంగా కోడం దంపతుల షష్ఠిపూర్తి
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నా అన్నవారే దూరమవుతున్న రోజుల్లో.. ఉమ్మడి కుటుంబం అనే మాటే...